జమ్ము కశ్మీర్ ప్రజలు అటు ప్రభుత్వానికి, ఇటు ఉగ్రవాదులకు మధ్య నలిగిపోతున్నారు. ప్రజలను ఉగ్రవాదం నుండి బయటకు తీసుకువచ్చి అభివృద్దికి బాటలు వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకునే చర్యలకు శ్రీకారం చుట్టారు. దీంతో అటు ప్రభుత్వానికి ఇటు ఉగ్రవాదులకు మధ్య ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M5epKE
రోడ్లపైకి రండి.... షాపులు తెరవండి, కశ్మీర్లో రివర్స్ ఆపరేషన్
Related Posts:
అలెర్ట్ ఇండియా..పాకిస్థాన్ కు చైనా 50 వింగ్ లూంగ్ II సాయుధ డ్రోన్లు .. భారత్ పై శత్రు దేశాల కుట్రలుచైనా ,పాకిస్థాన్ లు భారతదేశం పై కుట్రలకు తెర తీస్తూనే ఉన్నాయి . భారత్ ను శత్రుదేశం గా భావిస్తున్న చైనా, పాకిస్థాన్లు చాపకింద నీరులా తమ కార్యకలాపాలను స… Read More
luxury life: రెండో భర్త అర్దకేజీ నగలు గిఫ్ట్, పక్కింటి ఆంటీ మోజుతో ప్రాణాలు, కిర్రాక్ స్కెచ్ తో గోవిందా !చెన్నై/ అంబూర్: అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళ, ఆమె ప్రియుడు విలాసవంతమైన జీవితం గడపడానికి అమాయకురాలిని అతి దారుణంగా హత్య చేశారు. నవ వివాహితను దారుణంగా … Read More
టీ పీసీసీ వర్కింగె్ ప్రెసిడెంట్గా షబ్బీర్ అలీ..? ప్రకటించడమే తరువాయి..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమూలంగా ప్రక్షాలన చేయాలని అనుకుంటోంది. టీ పీసీసీ చీఫ్తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్.. వివిధ విభాగాలకు కొత్త వారిని నియమించనుం… Read More
రిపబ్లిక్ డే ఏర్పాట్లలో కలకలం- పరేడ్ కోసం వచ్చిన 150 మంది సైనికులకు కరోనా ? ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలపై కఈ సారి రిపబ్లిక్ డే వేడుకలపై కూడా కరోనా ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో చోట కరోనా వైరస్ ప్రభావం కనిపిస్తూనే ఉంది. … Read More
యూకె రిటర్నీస్ : కర్ణాటకలో 14 మందికి,కేరళలో 8 మందికి పాజిటివ్... పుణే ల్యాబ్కు శాంపిల్స్ఇటీవల యూకె నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్గా నిర్దారణ అయినవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా కర్ణాటకకు చెందిన 14 మంది యూకె రిటర్నీస్క… Read More
0 comments:
Post a Comment