అమరావతి/హైదరాబాద్ : ఊరు కొట్టుకుపోయి ఒకడు ఏడుస్తుంటే కారు కొట్టుకుపోయి మరొకడు ఏడ్చాడట. ఆంధ్రప్రదేశ్ లో అచ్చం ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. కరోనా వైరస్ ఆంక్షల నేపథ్యంలో మందు బాబులు దాదాపు డెబ్బై రోజులకు పైగా తమ ప్రియమైన మద్యపానానికి దూరంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆంక్షలు ఎత్తివేసారో అప్పటినుండి మద్యానికి కొరత ఏర్పడలేదు గాని, వైసీపి ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UzYeIY
Thursday, June 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment