న్యూఢిల్లీ: కరోనావైరస్ లక్షణాలకు సంబంధించిన జాబితాలో మరో రెండు అంశాలను చేర్చే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కరోనా కేసులు క్రమంగా భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో లక్షణాలను పెంచడంతో కరోనా కేసులను గుర్తించడం సులభమవుతుందని, నిరోధక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30zlUkC
వాసన, రుచి కోల్పోతున్నారు: కరోనా లక్షణాల జాబితాలోకి మరో రెండు అంశాలు
Related Posts:
రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేల భరోసా మీటింగ్... సమావేశం బయట రైతుల ఆందోళనఅమరావతి మరియు సిఆర్ఢీఏ పరిధిలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశం అయ్యారు. రాజధాని తరలింపుపై ఓ వైపు రైతులు , మరోవైపు … Read More
ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన చోటే, కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష, రాజధాని మార్పుపై నిరసనఏపీలో రాజధాని మార్పు రగడ నెలకొంది. మూడు రాజధానుల ప్రతిపాదనను టీడీపీ, బీజేపీ తప్పుపడుతున్నాయి. అమరావతి రాజధాని మార్చొచ్చని కోరుతున్నాయి. రాజధాని రైతుల … Read More
ఇక దంచుడే.. ఆ గ్యాంగ్ని దండించే టైమొచ్చింది.. CAA హింసపై అమిత్ షా సీరియస్దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న అల్లరిమూకలు(తుక్డే తుక్డే గ్యాంగ్) వల్లే సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హింస చెలరేగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.… Read More
రాహుల్,ఓవైసీ దేశంలో అంతర్యుద్దం కోరుకుంటున్నారు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలుకేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దేశంలో అంతర్యుద్దం రావాలని కోరుకుంటున్నా… Read More
ఇరుక్కున్న చంద్రబాబు.. ఆ పర్యటన రద్దుకు కారణమిదే..?ఏపీలో రాజకీయమంతా ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు 'రాజధానులు' ప్రకటన చుట్టే తిరుగుతోంది. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అని అక్కడి రైతులు, మూడు రాజధ… Read More
0 comments:
Post a Comment