గత టీడీపీ పాలనలో అమలైన పథకాలు, తీసుకున్న నిర్ణయాల్లో తప్పొప్పులను పరిశీలించేందుకు ఏర్పాటైన మంత్రుల కమిటీ గురువారం సంచలన నివేదిక ఇచ్చింది. ఐదేళ్ల కాలంలో పలు పథకాల్లో భారీ అవినీతి జరిగిందని రిపోర్టు పేర్కొనగా.. దీనిపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలోనూ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ వివరాలను మీడియాకు వెల్లడించే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yuggxo
చంద్రబాబు కోసం ఢిల్లీ బాబాయిలు.. అరెస్టులపై మంత్రి నాని.. శిక్షకు సిద్ధమన్న వేమూరి..
Related Posts:
జేసీకి ఈసీ షాక్ : ఓటుకు నోటు కామెంట్లపై చర్యలు, కలెక్టర్కు ఆదేశంఅమరావతి : ఓటుకు రూ.2 వేలు చొప్పున రూ.50 కోట్లు ఖర్చుచేశామని జేసీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. టీడీపీ ఎంపీ, సీనియర్ నేత జేసీ ది… Read More
వివేకా హత్యకేసుపై వర్ల సంచలనం .. జగన్ ను విచారిస్తే అన్నీ బయటకు వస్తాయివైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్య కేసు పై టీడీపీ నేత వర్ల రామయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఈ కేసులో విచారించాలని టీడీపీ నేత… Read More
కొంపముంచిన రహస్య ఒప్పందం, తగ్గిన ప్రాధాన్యం : జనసేనకు రాఘవయ్య గుడ్ బైఅమరావతి : ఏపీలో ఎన్నికలు ముగిసి .. ఫలితాల కోసం వేచిచూస్తోన్న తరుణంలో జనసేన పార్టీ నుంచి ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇప్పటికే జనసేన అధికార ప్రతినిధి … Read More
నారా లోకేష్ తో సాధినేని యామినికి లింకేంటి ? వైసీపీ నేత సుధాకర్ బాబు ఘాటు వ్యాఖ్యలువైసీపీ అధినేత జగన్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సాధినేని యామినిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు యామిని మాట్లాడుతుందని … Read More
ఫణి తుఫాను ప్రభావం .. అప్రమత్తమైన పశ్చిమ బెంగాల్ .. పర్యాటకులు వదిలివెళ్లాలని ఆదేశంఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి, ఆపై వాయుగుండంగా, తుపానుగా మారిన 'ఫణి', ఇప్పుడు మరింత ఉద్ధృతమై సూపర్ సైక్లోన్ గా మారింది. ఫణి తుఫాను ప్రభావం పశ… Read More
0 comments:
Post a Comment