గత ప్రభుత్వ హయాంలో హెరిటేజ్ సంస్థకు ప్రాధాన్యం ఇచ్చారని, ఆ కంపెనీ ఉత్పత్తులకు ప్రయారిటీ ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ క్రమంలో గతంలో జరిగిన కేటాయింపుల గురించి హెరిటేజ్ కంపెనీ వివరణ ఇచ్చింది. ఆన్ లైన్ టెండర్లలో పాల్గొని.. నిష్పాక్షిపాతంగా దక్కించుకున్నామని తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AWVvT2
Thursday, June 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment