హైదరాబాద్: దానం చేస్తున్న వ్యక్తికి సదరు ఆస్తిపై హక్కులు ఉన్నాయా? లేదా అన్నది చూడకుండా దానం ఇస్తే చార్మినార్, రాజ్భవన్లను కూడా రిజిస్టర్ చేసుకుంటారా? అని వక్ఫ్ బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. వక్ఫ్ నామా కింద 1955లో భూమి ఇస్తే 2013 వరకు ఏం చేస్తున్నారని వక్ఫ్ బోర్డును నిలదీసింది. ఆ భూములపై యాజమాన్య హక్కులను పరిశీలించకుండా రిజిస్టర్ చేసుకోవడాన్ని తప్పుబట్టింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZLxMys
దానం ఇస్తే రాజ్ భవన్, చార్మినార్లను కూడా రిజిస్టర్ చేసుకుంటారా? వక్ఫ్ బోర్డుపై హైకోర్టు సీరియస్
Related Posts:
కచ్చులూరులో తలలేని మొండెం... బోటు వెలికితీతకు కొనసాగుతున్న యత్నాలుతూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మరో మృతదేహం బయట బయటపడింది. అయితే తలలేని మొండెంతో మృతదేహం ఉండడంతో అధికారులు దాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్త… Read More
కారు, టూ వీలర్లపై విరిగిపడ్డ కొండచరియలు.. 8 మంది మృతి, పలువురికి గాయాలుఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ్ జిల్లా చాండీ కా దార్లో రహదారిపై పడ్డాయి. దీంతో అటు నుంచి వస్తోన్న మూడు వాహనాదారులపై పడిపోయింది. … Read More
ఆర్టీసీ జేఏసీతో చర్చలకు ప్రభుత్వం సై..? కమిటీ నియామకం, కోర్టు సూచనలపై కేసీఆర్ మదనంఆర్టీసీ సమ్మెపై చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీ గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో చర్చలు జరుపాలని… Read More
కేసీఆర్ సర్కారును తలదన్నేలా జగన్ ప్రభుత్వం: పవన్ కళ్యాణ్, విశాఖలో భారీ ర్యాలీఅమరావతి: విశాఖపట్నంలో భారీ ర్యాలీ చేయాలని నిర్ణయించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నిర్మాణ రంగంపై ఆధారపడ్డవారికి.. ముఖ్యంగా భవన నిర్మాణ కార్… Read More
12 రోజులుగా హోటల్ లో బస..తెల్లారే సరికి నిర్జీవంగా..సొంత గ్రామానికి సమీపంలో!బెంగళూరు: అయిదేళ్ల కిందట ఇల్లొదిలి వెళ్లి పోయిన ఓ యువతి మృతదేహమై కనిపించిన ఉదంతం ఇది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. మృతురాలి … Read More
0 comments:
Post a Comment