Tuesday, February 23, 2021

దానం ఇస్తే రాజ్ భవన్, చార్మినార్‌లను కూడా రిజిస్టర్ చేసుకుంటారా? వక్ఫ్ బోర్డుపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్: దానం చేస్తున్న వ్యక్తికి సదరు ఆస్తిపై హక్కులు ఉన్నాయా? లేదా అన్నది చూడకుండా దానం ఇస్తే చార్మినార్, రాజ్‌భవన్‌లను కూడా రిజిస్టర్ చేసుకుంటారా? అని వక్ఫ్ బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. వక్ఫ్ నామా కింద 1955లో భూమి ఇస్తే 2013 వరకు ఏం చేస్తున్నారని వక్ఫ్ బోర్డును నిలదీసింది. ఆ భూములపై యాజమాన్య హక్కులను పరిశీలించకుండా రిజిస్టర్ చేసుకోవడాన్ని తప్పుబట్టింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZLxMys

0 comments:

Post a Comment