హైదరాబాద్/అమరావతి: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం హత్య కేసును కృష్ణా జిల్లా పోలీసులు హైదరాబాదుకు బదలీ చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు అంశంపై బంజారాహిల్స్ పోలీసులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జయరాం సతీమణి పద్మశ్రీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో శిఖా చౌదరి పాత్రపై దర్యాఫ్తు చేయాలని ఫిర్యాదు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HYjbcY
కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి కాల్ లిస్ట్లో క్రికెటర్ పేరు? 9 నెలలుగా రాకేష్ రెడ్డితో దూరం
Related Posts:
టోల్ గేట్ ఛార్జీలు లేనట్లే..! సర్కార్ నిర్ణయం.. కొన్నిచోట్ల \"పైసా వసూల్\"హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రోజులు టోల్ గేట్ ఛార్జీలు ఉండవని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆదివారం (13వ తేదీ) తో పాటు బుధవారం (16వ త… Read More
పొత్తు కోసం గిలగిల: ఇదీ పవన్ కళ్యాణ్ సత్తా... జగనే చెప్పారు? అదే కీలకమని భావిస్తున్న వైసీపీ!!అమరావతి: జనసేన పార్టీతో పొత్తు కోసం ఏపీలోని అధికార, విపక్షాలు వెంపర్లాడుతున్నాయా? పవన్ కళ్యాణ్ను కలుపుకొని మరోసారి అధికారంలోకి వద్దామని తెలుగుదేశం, ఈ… Read More
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి రేసులో ఇవాంకా ట్రంప్?: అమెరికానే కీలకంవాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రపంచ బ్యాంక్ అత్యున్నత పదవికి జరుగుతున్న రేసులో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. … Read More
భోగి పండుగ విశిష్టత.. ఈ పండుగ ఉండని గ్రామాలెన్నో?విజయనగరం : సంక్రాంతి ముచ్చటైన పండుగ. చిన్నాపెద్దా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుక. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తు… Read More
పవన్ కళ్యాణ్తో వైసీపీ తెరవెనుక ప్రయత్నాలు నిజమేనా: పార్థసారథి ఏం చెప్పారంటే?హైదరాబాద్/అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనతో పొత్తు కోసం టీడీపీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసిందా? అనే చర్చ ఇప్పుడు ఏపీ రా… Read More
0 comments:
Post a Comment