Friday, February 8, 2019

కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి కాల్ లిస్ట్‌లో క్రికెటర్ పేరు? 9 నెలలుగా రాకేష్ రెడ్డితో దూరం

హైదరాబాద్/అమరావతి: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం హత్య కేసును కృష్ణా జిల్లా పోలీసులు హైదరాబాదుకు బదలీ చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు అంశంపై బంజారాహిల్స్ పోలీసులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జయరాం సతీమణి పద్మశ్రీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో శిఖా చౌదరి పాత్రపై దర్యాఫ్తు చేయాలని ఫిర్యాదు చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HYjbcY

Related Posts:

0 comments:

Post a Comment