న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి పట్టదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. మల్టీనేషనల్ కంపెనీల కోసమే కాంగ్రెస్ పార్టీ తమ పైన బురద జల్లుతోందని ధ్వజమెత్తారు. దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు. ఓ న్యూస్ పేపర్తో కలిసి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన కుట్ర పన్నిందని విమర్శించారు. డిఫెన్స్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SBe5r0
Friday, February 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment