న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి పట్టదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. మల్టీనేషనల్ కంపెనీల కోసమే కాంగ్రెస్ పార్టీ తమ పైన బురద జల్లుతోందని ధ్వజమెత్తారు. దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు. ఓ న్యూస్ పేపర్తో కలిసి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన కుట్ర పన్నిందని విమర్శించారు. డిఫెన్స్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SBe5r0
కాంగ్రెస్కు దేశభక్తి పట్టదు, పారికర్ సమాధానం ఏది: రాహుల్-ఓ పత్రికకు నిర్మల ప్రశ్న
Related Posts:
తెలంగాణ బిడ్డల ఎవరెస్ట్ యాత్ర.. గిరిజన యువతులకు గోల్డెన్ ఛాన్స్ఆదిలాబాద్ : సాహసం వారికి వెన్నతో పెట్టిన విద్య. బాలికలే కదా మీకెందుకు సాహసాలంటూ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పలేదు. సాహసాలు చేస్తామంటే సహకారం అందించారు. అ… Read More
మీడియాది అసత్య ప్రచారం .. విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ ఫలితాలు కారణం కాదన్న ఇంటర్ బోర్డు కార్యదర్శితెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై విపక్షాలు నిరసన తెలియజేస్తున్నాయి. ఇంటర్ ఫలితాలు రేపిన మంటలు … Read More
ఒడిశాలో ప్రధాని మోడీ.. ఫొని ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..భువనేశ్వర్ : ఫొని తుఫాను కారణంగా అతలాకుతలమైన ఒడిశాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కొనసాగుతోంది. తొలుత సీఎంతో సమావేశమైన ప్రధాని అనంతరం ఏరియల్ సర్వే ద్వార… Read More
121 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఐటీబీపీ నోటిఫికేషన్ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ఫోర్స్ కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. 121 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హులై… Read More
పేట్రేగిన ఉగ్రవాదులు: పోలింగ్ కేంద్రంపై గ్రనేడ్ల దాడిశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అయిదో విడత పోలింగ్ సందర్భంగా బీభత్సం సృష్టించారు. పుల్వామా జిల్లాలోని రోహ్మూ పోలిం… Read More
0 comments:
Post a Comment