Sunday, February 7, 2021

కనీవినీ ఎరుగని కల్లోలం: పూచిక పుల్లల్లా: రంగంలో వాయుసేన: మోడీ ఆరా..నిర్మలమ్మ షాక్

డెహ్రాడున్: ఉత్తరాఖండ్‌లో తాజాగా సంభవించిన పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణనష్టాన్ని నివారించడానికి, తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో వైమానిక దళాన్ని దింపారు. డెహ్రాడూన్, పరిసర ప్రాంతాల్లోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tyZ5cJ

Related Posts:

0 comments:

Post a Comment