డెహ్రాడున్: ఉత్తరాఖండ్లో తాజాగా సంభవించిన పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్తో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణనష్టాన్ని నివారించడానికి, తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో వైమానిక దళాన్ని దింపారు. డెహ్రాడూన్, పరిసర ప్రాంతాల్లోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tyZ5cJ
కనీవినీ ఎరుగని కల్లోలం: పూచిక పుల్లల్లా: రంగంలో వాయుసేన: మోడీ ఆరా..నిర్మలమ్మ షాక్
Related Posts:
స్వీపర్ పోస్టుకు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ డీఈహైదరాబాద్: జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డీఈ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కారు. స్వీపర్ నుంచి లంచం తీసుకుంటూ అధికారులకు పట్టబడ్డారు. ఇటీవల జీహ… Read More
ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీకి కుట్ర, కేపీరెడ్డి పాత్రపై విచారణ: రాజ్నాథ్కు రఘురామ కృష్ణరాజు ఫిర్యాదుహైదరాబాద్: వైయస్సార్సీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆదివారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్సింగ్ను ఆయన నివాసంలో కలిశారు. సుమారు 20 న… Read More
ధాన్యం కొనుగోలులో పచ్చి అబద్దాలాడిన సీఎం.!కేసీఆర్ విధానాలతో రైతులు మగ్గిపోతున్నారన్న డీకే అరుణ.!హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతులపట్ల అవలంబిస్తున్న విధానాల పట్ల భారతీయ జనతా పార్టీ ఘాటుగా స్సందించింది. తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం వడ్లు … Read More
సుప్రీంకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో ‘ఇండియన్ డబుల్ మ్యూటెంట్’!న్యూఢిల్లీ: కొద్ది వారాల క్రితం కేంద్రం సుప్రీంకోర్టులో సమర్పించిన ఓ అఫిడవిట్లో ఇండియన్ డబుల్ మ్యూటెంట్ అని పేర్కొందని, ఇప్పుడేమో ఇండియన్ వేరియంట్ అన… Read More
వందే భారత్ మిషన్-ఎల్లుండి నుంచి నేరుగా విజయవాడకు విదేశీ విమానాల రాకపోకలువందే బారత్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో విదేశీ విమానాల రాకపోకల్ని పాక్షికంగా పునరుద్ధరించబోతోంది. ఇందులో భాగంగా విజయవాడకు కూడా నేరుగా విదే… Read More
0 comments:
Post a Comment