డెహ్రాడున్: దేవభూమిగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్లో సరికొత్త ఉత్పాతం చోటు చేసుకుంది. పవిత్ర ధౌలి గంగా, అలకనంద నదులు ఉగ్రరూపాన్ని సంతరించుకున్నాయి. నందాదేవి నేషనల్ పార్క్ కోర్ జోన్లో గ్లేసియర్ విరిగిపడ్డాయి. ఫలితంగా ఈ రెండు నదలు ఉప్పొంగాయి.. మహోగ్ర రూపాన్ని దాల్చాయి. ఒక్కసారిగా ప్రవాహ ఉధృతి పెరిగిపోయింది. దీనితో తపోవన్ హైడ్రో ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిపోయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q1kPvY
ఉత్తరాఖండ్లో ధౌలీగంగా నదిని ముంచెత్తిన వరదలు-విద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న కార్మికులు
Related Posts:
Video:ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున మీ గురువులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలపండి..!!మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని పెద్దలు చెబుతారు. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత గురువు దైవంతో సమానం అని చెబుతారు. మనకు విద్యాబుద్ధులు … Read More
450 మంది తాలిబన్లను మట్టుబెట్టిన పంజ్షీర్ అలయెన్స్ సైన్యం, అమ్రుల్లా సలేహ్ ఎక్కడ?కాబూల్: ఆప్ఘనిస్థాన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నప్పటికీ.. ఆ దేశంలోని పంజ్షీర్ ప్రాంతాన్ని మాత్రం … Read More
తాలిబన్లపై పంజ్షీర్ పంజా-భీకర యుద్ధంలో 600 మంది హతం-వెయ్యి మంది లొంగుబాటు-ఇదీ తాజా పరిస్థితిపంజ్షీర్పై కథనాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఆఫ్గనిస్తాన్లోని ఆ ప్రావిన్స్ను విజయవంతంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని నిన్ననే తాలిబన్లు ప్రకటించుకు… Read More
దళితులపై కపట ప్రేమ, కేసీఆర్పై సీతక్క నిప్పులుదళితులపై సీఎం కేసీఆర్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధనసరి సీతక్క విమర్శించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన … Read More
Teachers Day:జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు గురువు..!!శ్రీ గురుభోనమ: డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు … Read More
0 comments:
Post a Comment