డెహ్రాడున్: దేవభూమిగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్లో సరికొత్త ఉత్పాతం చోటు చేసుకుంది. పవిత్ర ధౌలి గంగా, అలకనంద నదులు ఉగ్రరూపాన్ని సంతరించుకున్నాయి. నందాదేవి నేషనల్ పార్క్ కోర్ జోన్లో గ్లేసియర్ విరిగిపడ్డాయి. ఫలితంగా ఈ రెండు నదలు ఉప్పొంగాయి.. మహోగ్ర రూపాన్ని దాల్చాయి. ఒక్కసారిగా ప్రవాహ ఉధృతి పెరిగిపోయింది. దీనితో తపోవన్ హైడ్రో ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిపోయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q1kPvY
ఉత్తరాఖండ్లో ధౌలీగంగా నదిని ముంచెత్తిన వరదలు-విద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న కార్మికులు
Related Posts:
ముంబై , ఢిల్లీలలో హోలీ వేడుకలపై నిషేధం..కరోనా ఎఫెక్ట్..నో సెలబ్రేషన్స్దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు విపరీతంగా పెరగడంతో హోలీతో పాటు రాబోయే పండుగలు , బహిరంగ వేడుకలు మరియు సమావేశాలు నిషేధించబడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీ, అల… Read More
అబ్దుల్ కలాం పెద్ద జీహాది -పాక్కు అణు ఫార్ములా -ఉన్నత పదవుల్లోని ముస్లింలంతా అంతే: ఘజియాబాద్ పూజారిమతోన్మాదం వెర్రితలలు వేస్తోన్న ప్రస్తుత తరుణంలో మరో నెరేషన్ తెరపైకి వచ్చింది. భరతమాత ముద్దుబిడ్డగా, కోట్లాది మందికి స్ఫూర్తిదాయకుడిగా, ‘మిస్సైల్ మ్యాన… Read More
Airportsలో ఉద్యోగాలు: ఐటీఐ చేశారా అయితే అప్లయ్ చేయండి..!ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్… Read More
దేశంలో కరోనా కేసుల విస్ఫోటం: ఒక్కరోజే అరలక్షకు చేరువగా: మరణాల్లో అనూహ్య పెరుగుదలన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోంది. అనేక రాష్ట్రాల్లో కరోనా త… Read More
ఏపీ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం..షటిల్ ఆడుతూ కుప్పకూలిన సిఐ భగవాన్ మృతిఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది . ఏపీ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ సిఐ అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన యావత్ పోలీసు … Read More
0 comments:
Post a Comment