న్యూఢిల్లీ: మంగళవారం నాటి రాజ్యసభ సమావేశానలను కొందరు సభ్యులు మొబైల్ ఫోన్లలో రికార్డు చేయడంపై ఛైర్మన్ ఎం వెంకయ్యనాయుడు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఫోన్లు ఉపయోగించడం, వీడియోలు తీయడం నిబంధనలకు వ్యతిరేకమని, ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం సభను ధిక్కరించనట్లేనని మండిపడ్డారు. మంగళవారం రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వ్యవసాయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MmIVml
సభలో ఫోన్లతో వీడియోలు తీస్తారా? ఆ విషయం కూడా తెలియదా?: వెంకయ్య వార్నింగ్
Related Posts:
షాకింగ్: పురానాపూల్ బ్రిడ్జి డ్యామేజ్? - హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం - పనిచేయని ఐఎండీ రాడార్400ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరం తొలిసారి విపత్తులో కూరుకుపోయింది. వాన చినుకును చూస్తేనే జనం బెంబేలెత్తిపోయే స్థాయిలో వరుణుడు విలయం సృష్… Read More
కాంగ్రెస్ సద్బావన సమావేశం.!భిన్నత్వంలో ఏకత్వం దేశ మూల సిద్దాంతమన్న మానిక్కమ్ ఠాగూర్.!హైదరాబాద్ : నగరంలోని చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 30వ సద్బావన యాత్ర కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా నిర్వహించింది. తెలంగాణ… Read More
పాక్ ప్రోద్బలంతో భారత్ లో ఉగ్రదాడులకు భారీ కుట్ర .. పీవోకేలో రెండు సార్లు సమావేశం అందుకే !!భారతదేశానికి ఉగ్రదాదుల ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే భారతదేశం ఒకపక్క చైనాతో తలపడుతుంటే మరోవైపు పాకిస్తాన్ కుట్రలకు తెర తీసింది . ఇండియాపై ఉగ్రపంజా విసరన… Read More
దుబ్బాక బై పోల్ ఫలితం హరీశ్ రావు భవితవ్యంపై ఆధారపడి ఉంది..జగ్గారెడ్డి హాట్ కామెంట్స్దుబ్బాక బై పోల్ ప్రచారం హీటెక్కింది. నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బండి సంజయ్కు మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారో లేదో.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి … Read More
క్రిస్మస్ నాటికి చెదపురుగులు నాశనం-జగన్కు మోదీ మద్దతు వట్టి సొల్లు - ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్న్యాయ వ్యవస్థకు సంకెళ్లు వేయాలనుకునే ప్రయత్నాలకు వ్యతిరేకంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిత్యం గళం వినిపిస్తున్నందుకే సొంత పార్టీ వైసీపీ తనపై పగపట్టి… Read More
0 comments:
Post a Comment