Monday, October 19, 2020

క్రిస్మస్‌ నాటికి చెదపురుగులు నాశనం-జగన్‌కు మోదీ మద్దతు వట్టి సొల్లు - ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్

న్యాయ వ్యవస్థకు సంకెళ్లు వేయాలనుకునే ప్రయత్నాలకు వ్యతిరేకంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిత్యం గళం వినిపిస్తున్నందుకే సొంత పార్టీ వైసీపీ తనపై పగపట్టిందని, అందులో భాగంగానే సోషల్ మీడియాతో తనపై వ్యతిరేక పోస్టులను సర్క్యులేట్ చేస్తున్నారని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. సోమవారం ఆన్ లైన్ లో కీలక సందేశం విడుదల చేసిన ఆయన.. తనను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34b8eOd

Related Posts:

0 comments:

Post a Comment