ఏపీలో కరోనా కారణంగా విద్యాసంవత్సరంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్ మీడియట్ పరీక్షల విధానంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా నిర్ణయించిన షెడ్యూల్ను విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ విడుదల చేశారు. దీని ప్రకారం ఈ ఏడాది జూన్లో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇవి ముగిసిన తర్వాత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cwrOsO
జూన్ 7 నుంచి ఏపీ పదోతరగతి పరీక్షలు- వేసవి సెలవుల్లేవ్- జూలై 1 నుంచి కొత్త సంవత్సరం
Related Posts:
చైనా అరుణాచల్ ప్రదేశ్లోకి చొచ్చుకువచ్చి ఓ గ్రామం నిర్మించిందా?చైనా వాస్తవాధీన రేఖను దాటి, భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి చొచ్చుకువచ్చిందా? ఓ గ్రామం కూడా ఏర్పాటు చేసుకుందా? ప్రస్తుతం రాజకీయ, మీడియా వర్గా… Read More
ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల కోసం .. మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు . ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణ… Read More
వేగంగా నిమ్మగడ్డ అడుగులు- ఎస్ఈసీ ఉద్యోగులతో సమీక్ష -రెండ్రోజుల్లో సీఎస్, డీజీపీతోఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం వేగంగా అడుగులేస్తోంది. హైకోర్టు తీర్పు రాగానే షెడ్యూల్ ప… Read More
టీడీపీ నేతలు పిచ్చి కుక్కల్లా , కుల, మత పిచ్చితో ... చంద్రబాబు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ధ్వజంటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కళా వెంకట్రావు అక్రమ అరెస్టును గురించి, రామతీర్థం రాముడు విగ్రహం ధ్వంసం ఘటనపై , అలాగే డిజిపిపై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ … Read More
మారణహోమం: నిలువెల్లా వణికిన బాగ్దాద్: జంట ఆత్మాహూతి దాడులు: 28 మందికిబాగ్దాద్: ఇరాక్ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు.. మారణహోమానికి తెగబడ్డారు. కొన్ని నిమిషాల వ్యవధిలో ఆత్మాహూతి దాడుల… Read More
0 comments:
Post a Comment