Monday, October 19, 2020

కాంగ్రెస్ సద్బావన సమావేశం.!భిన్నత్వంలో ఏకత్వం దేశ మూల సిద్దాంతమన్న మానిక్కమ్ ఠాగూర్.!

హైదరాబాద్ : నగరంలోని చారిత్రక కట్టడం చార్మినార్‌ వద్ద రాజీవ్ గాంధీ 30వ సద్బావన యాత్ర కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా నిర్వహించింది. తెలంగాణ ముఖ్యనేతలతో పాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మనిక్కమ్ ఠాగూర్ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి ప్రారంభించారు. మతాల మద్య వైషమ్యాలు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3koIQde

Related Posts:

0 comments:

Post a Comment