హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు పడ్డాయని, అందుకే తమ పార్టీ 88 సీట్ల వద్ద ఆగిపోయిందని, ట్రక్కు గుర్తు లేకుంటే తమ పార్టీకి వంద సీట్లు వచ్చేవని ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పలుమార్లు చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RKR0CF
Friday, January 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment