ఏపీలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతోన్నాయి. రెండు విడతల ఎన్నికలు/ ఫలితాలు వెలువడ్డాయి. మూడు/ నాలుగో విడత ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల సరళిపై సందేహాలు తలెత్తగా.. విపక్ష నేతలు ఎస్ఈసీ దృష్టికి తీసుకొస్తున్నారు. తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు లేఖ రాశారు. కొందరు అధికారులపై ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NnPjd8
ఎస్ఈసీ నిమ్మగడ్డకు చంద్రబాబు లేఖ.. కొందరు అధికారులపై ఫిర్యాదు,
Related Posts:
మోడీ ప్రమాణ స్వీకారం... అగ్రదేశాధినేతలు హజరు..ప్రధాని నరేంద్రమోడీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పోరుగుదేశాధినేతలను సైతం ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే ప్రపంచదేశాల అధినేతలను సైతం మోడీ అహ్వానించనున్నారు.… Read More
టెక్కీలకు షాక్ : హెచ్4 వీసా రద్దు ప్రక్రియలో పెరిగిన స్పీడ్హెచ్ 4 వీసాదారులకు అమెరికా సర్కారు షాక్ ఇచ్చింది. హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇచ్చే ఈ వీసా రద్దు ప్రక్రియలో స్పీడు పెంచింది. ఈ మేరకు డిపార్ట… Read More
పొలం పనులంటే ప్రేమ..వ్యవసాయ శాఖ ఖాయమా?గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి అప్పుడే పొలం పనుల్లో దిగిపోయారు. స్వయంగా ట్రాక్టర్ను నడిపిస్తూ పొలాన్ని దు… Read More
ఆట మొదలైంది: పార్టీ వీడుతున్న టీడీపీ ముఖ్యులు..!: కీలక నేతలతో మంతనాలు..!ఏపీలో అధికార మార్పిడి పూర్తి స్థాయిలో జరగకుండానే..మరో ఆట మొదలైంది. ఇప్పటి వరకు అధికార పార్టీలో ఉంటూ అనేక అభియోగాలు ఎదుర్కొన్న నేతలు ఇప్పుడు ప… Read More
మే 23న మోడీ దివస్ లేదా లోక కళ్యాణ దినంగా పాటించండి : బాబా రాందేవ్భారత దేశ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన మోడీని గుర్తు చేస్తూ మే 23న మోడీ దివస్ను జరుపుకోవాలని యోగా గురువు బాబా రాందేవ్ పిలుపినిచ్చారు. ప్రత… Read More
0 comments:
Post a Comment