Wednesday, February 3, 2021

నామినేషన్ విత్ డ్రా చేసుకోకుంటే జైలుకే .. ఎలమంచిలి ఎమ్మెల్యే బెదిరింపుపై పోలీసులకు ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాల కోసం ప్రయత్నం చేస్తున్న వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా ఎలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు రాజు పంచాయతీ ఎన్నికలలో నామినేషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pKcoER

Related Posts:

0 comments:

Post a Comment