ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాల కోసం ప్రయత్నం చేస్తున్న వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా ఎలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు రాజు పంచాయతీ ఎన్నికలలో నామినేషన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pKcoER
నామినేషన్ విత్ డ్రా చేసుకోకుంటే జైలుకే .. ఎలమంచిలి ఎమ్మెల్యే బెదిరింపుపై పోలీసులకు ఫిర్యాదు
Related Posts:
ఆలోపు అక్కడ అంబేడ్కర్ విగ్రహం పెట్టాలి.. లేదంటే ప్రాణత్యాగం చేస్తా : వీహెచ్ సంచలన స్టేట్మెంట్గతేడాది ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని పంజాగుట్ట సెంటర్లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని రాత్రికి రాత్ర… Read More
నా భార్య ఓటమి మంచిదే! కేసీఆర్ చెప్పినట్లే.. హరీశ్ రావుకు అభినందనలు: జగ్గారెడ్డిహైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు ప్రభావం స్పష్టంగా కనిపించిందని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో తామ… Read More
దారుణం: ఇంట్లో నిద్రిస్తున్న వివాహితను ఎత్తుకెళ్లి ఏడుగురు గ్యాంగ్రేప్ఖమ్మం: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు ఆగడం లేదు. వివాహితపై ఏడుగురు దుర్మార్గులు సామూహిక అత్యాచార… Read More
ఇండియాలో ఉంటే నాకు నోబెల్ రాకపోయేది.. మన సిస్టమ్ మారాలి: ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీచాలా మంది తెలివైనవాళ్లు, అద్భుతమైన ప్రతిభావంతులు ఉండి కూడా ఇండియా గొప్ప స్థాయిలో లేకపోవడం బాధాకరమని.. టాలెంట్ ను గుర్తించి, దాన్ని ప్రోత్సహించే వ్యవస్… Read More
టైముంటే తప్పక చదవండి.. ప్రధాని మోదీకి స్పెషల్ గిఫ్ట్.. రిపబ్లిక్ డే సందర్భంగా పంపిన కాంగ్రెస్71వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఓ స్పెషల్ గిఫ్టు పంపింది. అమెజాన్ ద్వారా ఆదివారం నాటికి ప్రధాని కార్యాలయా… Read More
0 comments:
Post a Comment