గతేడాది ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని పంజాగుట్ట సెంటర్లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని రాత్రికి రాత్రే జీహెచ్ఎంసీ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. విగ్రహాన్ని ధ్వంసం చేసి డంప్ యార్డులో పడేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై దళిత సంఘాలు,ప్రజా సంఘాలు ఆందోళనలకు దిగాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36texKE
ఆలోపు అక్కడ అంబేడ్కర్ విగ్రహం పెట్టాలి.. లేదంటే ప్రాణత్యాగం చేస్తా : వీహెచ్ సంచలన స్టేట్మెంట్
Related Posts:
ముస్లిం స్మశాన వాటికలో నిరాకరణ: హిందూ స్మశాన వాటికలో ముస్లిం వ్యక్తికి అంత్యక్రియలుహైదరాబాద్: కరోనావైరస్ కారణంగా చనిపోయాడనే అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని ముస్లిం స్మశానవాటికలో అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. దీంతో అతడి మృతదేహాని… Read More
వేగం పెంచిన టీ కాంగ్రెస్..!ప్రజాసమస్యలే ఎజెండాగా కార్యాచరణ..!సందడిగా మారుతున్న గాంధీభవన్.!హైదరాబాద్ : ప్రజాసమస్యల పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వేగంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కనిపిస్తోంది. లాక్డౌన్ ఆంక్షల సమయంలో నిరుపేదలకు జీవనోపా… Read More
ఆకుపచ్చ సోన, ఒకటి కాదు ఆరు కోళ్ల నుంచి.. 9 నెలల నుంచి వింత, ఫోటో పోస్ట్ చేయడంతో వైరల్..కోడి గుడ్డు సోన పసుపుపచ్చ రంగులో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కేరళలో ఓ ఫౌల్ట్రీఫామ్లో కోళ్లు పెట్టే గుడ్లు ఆకుపచ్చలో ఉంటున్నాయి. అదీ కూడ… Read More
ఒకే సిగరెట్ తాగారు! ఆ ముగ్గురూ కరోనా బారినపడ్డారు!!హైదరాబాద్: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో విచిత్రమైన పరిస్థితుల్లో ముగ్గుర… Read More
ఇటు అనంతపురం.. అటు ఆదిలాబాద్: తెలుగు రాష్ట్రాల్లో దాడిచేసేందుకు వస్తున్న మిడతల దండుఓ వైపు దేశాన్ని కరోనావైరస్ పీడిస్తుంటే ఇది చాలదన్నట్లుగా మరో గండం మిడతల రూపంలో దేశంపై దాడి చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఉత్తరాది దేశాల్లోకి ప్రవేశించిన … Read More
0 comments:
Post a Comment