Sunday, January 26, 2020

ఆలోపు అక్కడ అంబేడ్కర్ విగ్రహం పెట్టాలి.. లేదంటే ప్రాణత్యాగం చేస్తా : వీహెచ్ సంచలన స్టేట్‌మెంట్

గతేడాది ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పంజాగుట్ట సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని రాత్రికి రాత్రే జీహెచ్ఎంసీ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. విగ్రహాన్ని ధ్వంసం చేసి డంప్ యార్డులో పడేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై దళిత సంఘాలు,ప్రజా సంఘాలు ఆందోళనలకు దిగాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36texKE

Related Posts:

0 comments:

Post a Comment