Sunday, January 26, 2020

ఇండియాలో ఉంటే నాకు నోబెల్ రాకపోయేది.. మన సిస్టమ్ మారాలి: ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ

చాలా మంది తెలివైనవాళ్లు, అద్భుతమైన ప్రతిభావంతులు ఉండి కూడా ఇండియా గొప్ప స్థాయిలో లేకపోవడం బాధాకరమని.. టాలెంట్ ను గుర్తించి, దాన్ని ప్రోత్సహించే వ్యవస్థ ఇక్కడలేదని.. ప్రస్తుతం కొనసాగుతున్న సిస్టమ్ చాలా మారాల్సిన అవసరముందని ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. ఒకవేళ తాను అమెరికాకు వెళ్లకుండా ఇండియాలోనే ఉండేదుంటే ఎప్పటికీ నోబెల్ ప్రైజ్ వచ్చేదేకాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uDBrSn

Related Posts:

0 comments:

Post a Comment