రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతలు దేశంపై దాడి జరిగిందంటూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది అంటూ భ్రమలు కల్పించటానికి ప్రయత్నం చేస్తున్నారని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, వారికి సహకరించే మీడియా అద్భుతమైన నాటకాన్ని ప్రదర్శించటానికి ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MNftpo
తప్పు చేస్తే చంద్రబాబైనా అరెస్ట్ .. పట్టాభిపై దాడిలో కారు మాత్రమే ధ్వంసం.. ఎస్ఈసి పరామర్శ దేనికో ? అంబటి ఫైర్
Related Posts:
బంగ్లాదేశ్లో పేలుళ్లు.. 3 మృతి.. 40 మందికి గాయాలువీకెండ్ రోజున బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. పొద్దుపోయాక ఢాకా పేలుడు జరిగింది. మొగ్ బజార్ వైర్ లేస్ గేట్ పేలుళ్లతో భీతిల్లింది. ఆదివారం రాత్రి 8 గంటలకు పేల… Read More
పరబ్రహ్మ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నా… Read More
ట్విట్టర్-కేంద్రం మంటలు: వైదొలిగిన ట్విటర్ గ్రీవెన్స్ అధికారి!కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త డిజిటల్ నిబంధనలకు అనుగుణంగా భారత్లో ట్విట్టర్ నియమించిన తాత్కాలిక గ్రీవెన్స్ ఆఫీసర్ ధర్మేంద్ర చతుర్ తన పదవి న… Read More
అనూహ్యం..షాకింగ్: ఆ స్థావరాలపై విరుచుకుపడ్డ అమెరికా: ఇరాక్-సిరియాల్లో విధ్వంసంవాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. సిరియా, ఇరాక్లోని తీవ్రవాద స్థావరాలపై వైమానిక దాడులకు దిగింది. ఉగ్రవాద స్థావరాలు, వారికి… Read More
చైనా బోర్డర్లో రక్షణ మంత్రి: డ్రాగన్ కంట్రీకి కీలక సంకేతాలు: మూడురోజులు అక్కడేలేహ్: రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లఢక్లో పర్యటిస్తోన్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆర్మీ అధికారులతో సమావేశమౌతారు. ఈ… Read More
0 comments:
Post a Comment