న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. నిర్భయ హత్యాచారం కేసులో దోషుల ఉరిశిక్ష అమలుపై స్టేను ఎత్తివేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు దోషులను వేర్వేరుగా ఉరితీయడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GYX2rm
Nirbhaya case: దోషుల ఉరిశిక్ష అమలుకు సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్
Related Posts:
గోదావరి లాంచీ ప్రమాదం: 13కు చేరిన మృతుల సంఖ్య: సురక్షితంగా బయటపడ్డ వారు వీరే..అమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటకుల లాంచీ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. విశాఖపట్నం నుం… Read More
ఉగ్రవాదుల పైశాచికత్వం : ఉనికి కోసం ఆపిల్ తోటలను కాల్చుతున్న ఉగ్రవాదులు..!కశ్మీర్ ఉగ్రవాదులు తమ ఉనికిని కాపాడుకునేందుకు యాపిల్ తోటలపై ప్రభావం చూపిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత,దక్షిణ కశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో ఆ… Read More
రూ.100000 కు యుక్తవయస్సులో ఉన్న కూతురిని అమ్మిన తల్లీ...!ఓ తల్లీ తన తన సంతానంపై కర్కశాన్ని ప్రదర్శించింది. లక్ష రుపాయల కోసం కకుర్తి పడ్డ తల్లి యుక్తవయస్సులో ఉన్న కూతురిని బ్రోతల్ హౌజ్ కోసం అమ్మివేసింది. అయి… Read More
రంగంలో నేవీ: రూ.10 లక్షల పరిహారం.. పోలవరం వరకూ జల్లెడ: రాత్రివేళా గాలింపు కొనసాగింపుఅమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహ… Read More
అమేరికా మరియు భారత సైన్యాలు కలిసి డాన్స్ చేసిన వేళ...! వీడియోభారత సైనికులు మరియు అమేరికా సైనికులు కలిసి డాన్స్ చేస్తున్న ఓ వీడియోను భారత సైన్యంలో ట్విట్టర్లో విడుదల చేసింది. అదికూడ అస్సాం రెజిమెంట్కు చెందిన ఓ … Read More
0 comments:
Post a Comment