Wednesday, February 5, 2020

Nirbhaya case: దోషుల ఉరిశిక్ష అమలుకు సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. నిర్భయ హత్యాచారం కేసులో దోషుల ఉరిశిక్ష అమలుపై స్టేను ఎత్తివేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు దోషులను వేర్వేరుగా ఉరితీయడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GYX2rm

0 comments:

Post a Comment