Wednesday, February 5, 2020

‘మనుషులను శిక్షించినప్పుడు.. ఆవులను తినే పులులను కూడా శిక్షించాలి’

పనాజీ: మనుషలను శిక్షించినప్పుడు.. ఆవులను తినే పులులను కూడా శిక్షించాల్సిందేనని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన గోవా అసెంబ్లీ సమావేశంలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెల రోజుల క్రితం మహాదాయి వైల్డ్‌లైఫ్ శాంక్షుయరీలో ఓ పులి, దాని మూడు పిల్లలను స్థానికులు చంపేశారు. ఓ రైతు ఇంట్లోని ఆవును

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31tfx0x

Related Posts:

0 comments:

Post a Comment