Wednesday, February 5, 2020

'చంద్రబాబు క్యారెక్టర్‌కు అదొక నిదర్శనం.. బాబు విజన్‌కు,జగన్ విజన్‌కు అదే తేడా..'

రాష్ట్ర ప్రజల మనసెరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రజా ఆకాంక్షలు,అభీష్టాన్ని దృష్టిలో ఉంచుకుని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే పాలనా వికేంద్రీకరణే సరైందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. బుధవారం కన్నబాబు కాకినాడలో మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SxSoX1

0 comments:

Post a Comment