రాష్ట్ర ప్రజల మనసెరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రజా ఆకాంక్షలు,అభీష్టాన్ని దృష్టిలో ఉంచుకుని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే పాలనా వికేంద్రీకరణే సరైందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. బుధవారం కన్నబాబు కాకినాడలో మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SxSoX1
'చంద్రబాబు క్యారెక్టర్కు అదొక నిదర్శనం.. బాబు విజన్కు,జగన్ విజన్కు అదే తేడా..'
Related Posts:
EXCLUSIVE : కరోనా ప్రపంచానికి ఎంత డేంజర్.. వైరస్ జన్యు విశ్లేషణలో ఏం తేలింది..ఒక్క వైరస్ ప్రపంచం మొత్తాన్ని విలవిలలాడిస్తోంది. దాదాపుగా ప్రపంచాన్ని స్తంభింపజేసే స్థితిలోకి నెట్టివేస్తోంది. రానున్న ఉత్పాతాన్ని ఎదుర్కొనేందుకు అన్న… Read More
కరోనా మరణం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? అక్కడ స్మశానాలన్నీ హౌజ్ఫుల్..వైరస్ నిండిన గాలిని శ్వాస ద్వారా లోనికి పీల్చడం ద్వారాగానీ.. వైరస్తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖంలోని టీ ఆకారాన్ని(క… Read More
‘కరోనా పాజిటివ్’ కనికా కపూర్ పార్టీ: వసుంధరా రాజే, దుష్యంత్ సెల్ఫ్ క్వారంటైన్, రాష్ట్రపతి భవన్లోనూన్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా, బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈమె ఇటీవలే లండన్లో పర్యటించిన … Read More
Coronavirus : కరోనా సోకినట్టు ఎలా గుర్తించాలి... ఇవే వైరస్ లక్షణాలు..కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. దీనికి మందు లేకపోవడంతో నివారణ పైనే అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వ… Read More
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా ? హోమ్ క్వారంటైన్ అందుకేనా ?ఇప్పుడు కరోనా సామాన్య ప్రజలనే కాక ప్రజా ప్రతినిధులను భయపెడుతుంది . ఎప్పుడు ఎవరికి ఎలా కరోనా వ్యాప్తి చెందుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా త… Read More
0 comments:
Post a Comment