పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో రాజకీయాలు కూడా అంతే స్ధాయిలో వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్ధితుల్లో రేపటి నుంచి రెండురోజుల పాటు ఇరుపార్టీలు నాదియా జిల్లాలో బలప్రదర్శనకు దిగుతున్నాయి. రేపు, ఎల్లుండి నాదియా జిల్లాలో బీజేపీ పరివర్తన్ రథయాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది. బీజేపీ జాతీయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jmF58t
రేపు బెంగాల్లో బీజేపీ, తృణమూల్ హోరాహోరీ- ఒకే చోట ఒకే సమయంలో ర్యాలీలు
Related Posts:
కలకలం: ఢిల్లీ జేఎన్యూలో వివేకానంద విగ్రహం ధ్వంసం, విద్వేషపూరిత రాతలున్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ) వివాదాలకు కేంద్రంగా మారుతోంది. జేఎన్యూలోని స్వామి వివేకానంద విగ్రహాన్ని కొందరు… Read More
భారీ చోరీ: కళ్లల్లో కారం కొట్టి రూ. 30 లక్షలు దోపిడీ, చోరీ చేసిన బైక్లో వచ్చే..హైదరాబాద్: నగరంలోని రెజిమెంటల్బజార్లో భారీ దోపిడీ జరిగింది. ఒక బంగారం దుకాణం నుంచి మరో దుకాణానికి నగదు తీసుకువెళ్తున్న కార్మికుడి కళ్లల్లో పెప్పర్ స… Read More
వైసీపీ నేతలపై నిప్పులు చెరిగిన టీడీపీ మహిళా నేతలు అనూరాధ, దివ్యవాణి... ఏమన్నారంటేవిజయవాడ ధర్నా చౌక్ లో నేడు చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత, నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపైన ఇసుక దీ… Read More
ఆర్టీసి కార్మికుల మరో వినూత్న నిరసన..! 18న తెలంగాణలో సడక్ బంద్..!!హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉదృతంగా సాగుతోంది. ఓ పక్క ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు తన పట్టు వీడడంలేదు. సమ్మె విషయ… Read More
జేసీ దివాకర్ రెడ్డికి మరోసారి షాక్...!టీడీపీ మాజీ ఎంపీ , సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సులపై ప్రభుత్వం కొరఢా ఝళిపిస్తుంది. తనపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారని దివాకర్ రెడ్డ… Read More
0 comments:
Post a Comment