ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో తమ గ్రామం భాగస్వామ్యం తీసుకోకుండా ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న ఓ గ్రామం అన్నంత పని చేసింది. అధికారులు ఎంత ప్రయత్నం చేసినా ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయకుండా ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై తమ నిరసనను వ్యక్తం చేసింది. దీంతో ఆ గ్రామంలో ఎన్నికలు వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cI9QUc
Friday, February 5, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment