గుంటూరు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. మొన్న ముగిసిన పంచాయతీ పోల్స్కు భిన్నంగా పార్టీపరంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తోన్నందున.. అన్ని పక్షాలు దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదుశం, భారతీయ జనతా పార్టీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులు వార్డుల్లో జోరుగా క్యాంపెయిన్ చేస్తోన్నారు. పంచాయతీ ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37S9hnK
టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ నాయకుడికి అందలం: మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా?
Related Posts:
టార్గెట్ చంద్రబాబు : నేడు ఏపికి అమిత్ షా : రాజమండ్రిలో బహిరంగ సభ..బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా మరి కొద్ద గంటల్లో ఏపి పర్యటనకు వస్తున్నారు. రాజమండ్రిలో ఆయన పార్టీ నేత లతో సమావేశం అవుతారు. బహిరంగ సభలోన… Read More
విత్తనాల కల్తీపై పోరాడి గెలిచిన రైతన్న .. 8 ఏళ్లుగా న్యాయ పోరాటంహైదరాబాద్ : ఆరుగాలం కష్టించి పండించే పంటకు మద్దతు ధర రాకుంటే ఆ రైతుకు అరణ్య రోదనే. దుక్కి దున్ని పంట వేసినప్పటి నుంచి తన రక్తాన్ని ధారపోసి శ్రమిస్తాడు… Read More
పుల్వామా ఎఫెక్ట్: ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం..! : సైనిక చర్య పైనే దృష్టి..!సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుల్వామా లో భారత జవాన్ల పై ఉగ్రవాదు ల దాడి..సైనికుల మరణం తరువాత దేశ వ్యా… Read More
జనసేన అక్కడే ఫోకస్ చేస్తోంది, ఎందుకు?: పవన్ కళ్యాణ్పై వైసీపీ అనుమానంఅమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా ప్రతిపక్ష వైయస్సార్ … Read More
పోలవరం చూడాలా నాయనా! తడిసి మోపడవుతున్న సందర్శన ఖర్చుఅమరావతిః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రచార కార్యక్రమాలపై ఆసక్తి చాలా ఎక్కువే. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు, ఏ పనిచేసినా దాని గురిం… Read More
0 comments:
Post a Comment