గుంటూరు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. మొన్న ముగిసిన పంచాయతీ పోల్స్కు భిన్నంగా పార్టీపరంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తోన్నందున.. అన్ని పక్షాలు దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదుశం, భారతీయ జనతా పార్టీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులు వార్డుల్లో జోరుగా క్యాంపెయిన్ చేస్తోన్నారు. పంచాయతీ ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37S9hnK
టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ నాయకుడికి అందలం: మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా?
Related Posts:
విటుడిలోని మానవత్వం... ! వ్యభిచార కూపం నుంచి ఆమెకు విముక్తి..!! ఎలా..?న్యూఢిల్లీ/హైదరాబాద్ : సమాజంలో కొన్ని సంఘటనలు విచిత్రంగా జరిగిపోతుంటాయి. మరి కొన్ని సంఘటనలు యాదృచ్చికంగా జరిగినా వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతుంది.… Read More
అరుణ్ జైట్లీకి అస్వస్థత.. ఎయిమ్స్లో చేరికన్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స… Read More
కాంగ్రెస్కు గుడ్బై..! బీజేపీకి జై కొట్టిన కాంగ్రెస్ మాజీ ఎంపీ కలీతకాంగ్రెస్ పార్టీకి షాక్మీద షాక్ తగులుతున్నాయి. చట్టసభల్లో కోద్దిమంది మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ఒక్కోక్కరుగా జారుకుంటున్నారు. పదవులను వదిలి మరి బీ… Read More
హాజీపూర్ సైకో కిల్లర్ కేసులో విచారణ వేగం, కీలక సాక్ష్యాల సేకరణ.. తీర్పు కోసం ప్రజల నిరీక్షణహాజీపూర్ ఈ పేరు గుర్తు రాగానే అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారాలు చేసి ఆపై హత్య చేసిన ఉదంతాలు గుర్తుకొస్తాయి. ఇక సైకో కిల్లర్ శ్రీనివాస్రెడ్డి , అత… Read More
సీక్రెట్ రివీల్డ్: అప్పటి పాక్ ప్రధానికి ఇందిరా ఇచ్చిన ఆఫర్ ఏమిటి..?ఇస్లామాబాదు: కశ్మీర్ పరిణామాలపై పాకిస్తాన్ పార్లమెంటులో చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన … Read More
0 comments:
Post a Comment