రెండ్రోజుల క్రితం తమిళనాడులో భారీగా పట్టుబడ్డ బంగారం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరపతికి ఈ బంగారాన్ని తరలిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు టీటీడీ చెబుతున్న సమాధానాలకు పొంతన కుదరడం లేదు. దీంతో ఈ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు ఎన్నికల అధికారులు. స్విట్జర్లాండ్ నుంచి బంగారాన్ని కొనుగోలు చేశారని చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gm0gET
తమిళనాడులో పట్టుబడ్డ 1300ల కిలోల బంగారం వెనక గోల్మాల్ జరిగిందని మీరు భావిస్తున్నారా..?
Related Posts:
శ్రీశైలం ప్రాజెక్టుకు పండుగ కళ.. ఇరు రాష్ట్రాల మంత్రుల పూజలు.. 4 గేట్లు ఎత్తి..! (వీడియో)శ్రీశైలం : ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. శుక్రవారం సాయంత్రం నాటికి శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేర… Read More
కశ్మీర్లో యూఎన్ జోక్యం లేదు.. పాక్పై ఉన్న ఈ తీర్మానమే అడ్డంకిగా నిలుస్తోందా..?కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి జోక్యం కోరుతూ పదేపదే పాకిస్తాన్ ఒత్తిడి తీసుకొస్తోంది. అయితే అది అంత సులభం కాదు. ఎందుకంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో … Read More
ఉద్యోగంలో విసుగు...! కేజ్రీవాల్ టార్గెట్... సీఎంకు బెదిరింపు మెయిల్స్ పెట్టిన యువకుడు, అరెస్ట్...!మధ్యలో చదువు మానేశాడు.అనంతరం ఓ ఫర్నిచర్ షాపులో డెలివరి బాయ్గా పనిచేస్తున్నాడు. దీంతో జీవితంలో ఏదో కోల్పోయానే మానసిక సంఘర్షణ, ఉద్యోగంలో నిలకడలేని పరిస… Read More
కశ్మీర్ పంచాయతీల్లో పంద్రాగస్టున జాతీయ జెండా ఎగరేయండి.. గ్రామపెద్దలకు కిషన్ రెడ్డి ఆదేశంన్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని తొలగించడంతో అసేతు హిమాచలంతో హిమసీమ కలిసిపోయింది. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు… Read More
సెప్టెంబర్ 17న బీజేపి కీలక అడుగులు..! గులాబీ పార్టీ టార్గెట్ గా కమలం కార్యాచరణ..!!ఢిల్లీ/హైదరాబాద్ : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం తర్వాత బీజేపి అదిష్టానం తెలంగాణ రాజకీయాల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్టు తెలుస్తోం… Read More
0 comments:
Post a Comment