రెండ్రోజుల క్రితం తమిళనాడులో భారీగా పట్టుబడ్డ బంగారం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరపతికి ఈ బంగారాన్ని తరలిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అయితే పట్టుబడిన ఈ బంగారం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు టీటీడీ చెబుతున్న సమాధానాలకు పొంతన కుదరడం లేదు. దీంతో ఈ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు ఎన్నికల అధికారులు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UJ4HUj
భారీగా పట్టుబడ్డ బంగారంపై ఎన్నో అనుమానాలు..మిస్టరీ చేధనలో అధికారులు
Related Posts:
నిబంధనలు సడలించుకున్న బిగ్ బాస్..! ఎలిమినేషన్ ఓటింగ్ ఫార్మెట్ లో అనూహ్య మార్పులు..!!హైదరాబాద్ : ఎన్ని వివాదాలు చుట్టి ముట్టినా డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తూ తన పనేంటో తాను చేసుకెళ్తోంది బిగ్ బాస్. దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన టీవీ … Read More
కేసీఆర్ పంద్రాగస్టు ప్రకటనపై రాములమ్మ ఫైర్..! ప్రజాస్వమ్యం అంటే జోకైపోయిందంటూ మండిపాటు..!!హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు సర్కార్పై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆగస్ట్ 15 నుంచి అసలు పాలన చూస్తార… Read More
దోమలకు గర్బనిరోదక వాక్సీన్.. వినూత్న ప్రయోగం చేస్తున్న చైనా..!ఇక దోమ జాతి అంతమే..!!బీజింగ్/హైదరాబాద్ : అవినీతీ రహిత సమాజం లాగా దోమ రహిత సమాజాన్ని త్వరలో మనం చూడబోతున్నమా..? అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. అందుకోసం చైనా దేశం ఓ… Read More
దేశంలోనే తొలి సారిగా: డిసెంబర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రైల్వే స్టేషన్న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రైల్వే స్టేషన్ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానుంది. దేశంలోనే తొలిసారిగా ఓ ప్రైవేట్ సంస… Read More
అమ్మతనం మంటగలిసిన వేళ... కుక్కలు చూసి కాపాడిన వైనం...!కుక్కకు ఉన్న విశ్వాసం మనిషిలో సన్నగిల్లుతోందా... కన్నబిడ్డలనే తల్లులు ఎందుకు కడతేర్చుతున్నారు..? కన్నతల్లే బిడ్డను చంపేస్తే చంపి తినాల్సిన కుక్కలు ప్ర… Read More
0 comments:
Post a Comment