రెండ్రోజుల క్రితం తమిళనాడులో భారీగా పట్టుబడ్డ బంగారం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరపతికి ఈ బంగారాన్ని తరలిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అయితే పట్టుబడిన ఈ బంగారం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు టీటీడీ చెబుతున్న సమాధానాలకు పొంతన కుదరడం లేదు. దీంతో ఈ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు ఎన్నికల అధికారులు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UJ4HUj
భారీగా పట్టుబడ్డ బంగారంపై ఎన్నో అనుమానాలు..మిస్టరీ చేధనలో అధికారులు
Related Posts:
పక్కా ప్లాన్ ప్రకారమే విద్యార్థులపై దాడి: ప్రతి రాడ్డుకు ‘డిబేట్’తో జవాబంటూ ఐషే ఘోష్న్యూఢిల్లీ: ఆదివారం రాత్రి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో కొందరు వ్యక్తులు తమపై పథకం ప్రకారమే దాడికి పాల్పడ్డారని జేఎన్యూ విద్యార్థి సంఘం … Read More
గోదావరి జలాలు చూసే వాళ్లమా? కేసీఆర్తోనే ఆ చిరకాల స్వప్పం.. మంత్రి జగదీష్ రెడ్డి ఎమోషనల్సూర్యాపేట ప్రజల చిరకాల వాంఛను సీఎం కేసీఆర్ నెరవేర్చారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చారని గుర… Read More
పాకిస్తాన్ నిర్ణయంతో.. ఏపీలోని ఆ 20 కుటుంబాలకు ముందే సంక్రాంతి.. సీఎం జగన్కు థ్యాంక్స్ఏపీ నుంచి పొట్టచేతబట్టుకుని గుజరాత్ కు వెళ్లి.. చేపల వేట బోటులో పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి.. 14 నెలల పాటు కరాచీ జైలులో నరకం చూసిన ఆంద్రా… Read More
విశాఖపై సీఎం జగన్ సంచలన నిర్ణయం.. రాజధాని ప్రకటనకు ముందే అధికారులకు కీలక ఆదేశాలు..రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతిలో పెద్ద ఎత్తున ఆందోళనలను కొనసాగుతున్న వేళ.. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన కూడా చేయకముందే… Read More
నపుంసకుడు కాదు మృగాడు, సైకో శ్రీనును ఉరితీయాలి, పోక్సో కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్హాజీపూర్ సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాల్సిందేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఫోక్స్ స్పెషల్ కోర్టులో శ్రావణి కేసు సందర్భంగా పీ… Read More
0 comments:
Post a Comment