Wednesday, February 24, 2021

పంచాయతీ ఫలితాలతో చంద్రబాబు మైండ్ బ్లాంక్: టీడీపీకి ఎండ్ కార్డ్ అంటూ మంత్రి సురేష్

అమరావతి: కుట్రలు, కుతంత్రాలతో ఏదోరకంగా విజయం సాధించాలని ప్రయత్నించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చతికిలపడ్డారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు తన ద్వారా లబ్ధి పొందినవారితో పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేసినా అరకొర స్థానాలకే పరిమితమయ్యారని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kkpIxS

Related Posts:

0 comments:

Post a Comment