Sunday, December 20, 2020

టీడీపీ ఎమ్మెల్యే భూకబ్జా?: స్వాధీనం చేసుకున్న అధికారులు: రాజకీయ కక్షసాధింపు చర్యేనంటూ

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన ఆక్రమించినట్లుగా భావిస్తోన్న స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. తెలుగుదేశం ప్రభత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున భూఆక్రమణలకు పాల్పడ్డారని, వారికి చెక్ పెట్టేలా వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rbrFjf

Related Posts:

0 comments:

Post a Comment