విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన ఆక్రమించినట్లుగా భావిస్తోన్న స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. తెలుగుదేశం ప్రభత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున భూఆక్రమణలకు పాల్పడ్డారని, వారికి చెక్ పెట్టేలా వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rbrFjf
టీడీపీ ఎమ్మెల్యే భూకబ్జా?: స్వాధీనం చేసుకున్న అధికారులు: రాజకీయ కక్షసాధింపు చర్యేనంటూ
Related Posts:
కోహ్లీసేన పరాజయంపై `రావల్పిండి ఎక్స్ప్రెస్` షోయబ్ అఖ్తర్ ఫుల్ ఖుష్: సెటైర్ల మీద సెటైర్లుఅడిలైడ్: పరాజయం పరిపూర్ణం. తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయాన్ని అందుకుంది. క్రీజ్లో దిగిన గంటలోపే మ్యాచ్ను ముగించేసింది. భారత జట్టు … Read More
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కు చంద్రం ప్రేరణ అంట..ఏదైనా మతి భ్రమించిన చంద్రబాబుకే సాధ్యం: విజయసాయి వ్యంగ్యంవైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు టిడిపి అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేసి చెప్పే మాటలు, చేసే వ్యాఖ్యలు నమ్మశక్యం కాని విధంగా ఉంటాయ… Read More
న్యాయవాదిగా రోహిత్ వేముల సోదరుడు... ట్విట్టర్లో వెల్లడించిన తల్లి వేముల రాధిక...హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. పేదరిక కుటంబ నేపథ్యం నుంచి సెంట… Read More
year ender 2020- మోడీ ప్రజాదరణ, బీజేపీ జైత్రయాత్ర- రేటింగ్స్లో భారత్ పతనంప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్లో ఈ ఏడాది అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్స… Read More
గన్నవరం వైసీపీలో రచ్చ: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందే రోడ్డెక్కి రాళ్ళతో కొట్టుకున్న వంశీ,యార్లగడ్డ వర్గీయులుకృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రోడ్డెక్కాయి . అసలే రాష్ట్రంలో అనేక ఇబ్బందులతో పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్మ… Read More
0 comments:
Post a Comment