Sunday, December 20, 2020

కరోనా విలయం: మళ్లీ పెరిగిన వ్యాప్తి -దేశంలో కొత్తగా 26,624 కేసులు, 341 మరణాలు -1కోటి దాటి పైపైకి..

గ్లోబల్ గా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 8కోట్లు, మరణాల సంఖ్య 17లక్షలకు చేరువయ్యాయి. ఇటు భారత్ లోనూ మొత్తం కేసుల సంఖ్య 1కోటి దాటేయగా, వైరస్ వ్యాప్తి మళ్లీ స్వల్పంగా పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెలువరించిన బులిటెన్ వివరాలు ఇలా ఉన్నాయి... గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,07,681 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WyFCtr

Related Posts:

0 comments:

Post a Comment