తెలంగాణలో కరోనా టెస్టుల డేటాపై తీవ్ర అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతోండటం, ప్రతిరోజూ కనీసం 50 వేలకు తగ్గకుండా టెస్టులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడం తదితర పరిణామాల తర్వాత కూడా సాధారణం కంటే తక్కువ టెస్టులు చేస్తుండటం గమనార్హం. వాటి ప్రకారమైతే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి దాదాపుగా తగ్గినట్లే భావించాల్సి ఉంటుంది.. తెలంగాణ ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KGntr0
తెలంగాణలో కరోనా: టెస్టుల తగ్గింపు -కొత్తగా 592 కేసులు, 3మరణాలు -గ్రేటర్లోనే ఎక్కువ
Related Posts:
వరద పొంగులో టిక్టాక్.. ప్రాణం పోయిందిగా భాయ్సాబ్..!పాట్నా : టిక్టాక్ వీడియోల సరదా ప్రాణాల మీదకు తెస్తోంది. అయినదానికి కానిదానికి వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటూ జీవితాలతో చెలగాటమాడుతున్నారు కొందరు. లేని … Read More
చంద్రబాబు వస్తున్నారు..జగన్ వెళ్తున్నారు: ఇద్దరు నేతల విదేశీ టూర్లు: ఆధ్యాత్మికం..ఆరోగ్యం..!ముఖ్యమంత్రి జగన్..ప్రతిపక్ష నేత చంద్రబాబు విదేశీ పర్యటనలు ఖరారయ్యాయి. చంద్రబాబు ఆరోగ్య పరీక్షల కోసం నాలుగు రోజుల పరీక్ష కోసం అమెరికా … Read More
రానున్న ఎన్నికల ఖర్చు లక్ష కోట్లు...! ప్రధానికి లేఖ రాసిన సీఎం మమతా బెనర్జీసాధరణ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమ బెంగాల్,ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తోపాటు కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలు ఒకరినోకరు విమర్శలు చేసుకున్నారు. ఫలితాల తర్వాత… Read More
ఒక్క సీటు గెలిచినా బీజేపీ కాలర్ ఎగరేస్తోంది.. మున్సిపోల్స్లో సమిష్టిగా పనిచేయాలన్న కేటీఆర్హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ క్రమంగా పుంజుకుంటుంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలతో అది రుజువైంది. దీంతో అధికార పార్టీ మున్సిపల్ ఎన్న… Read More
యడియూరప్ప తప్పిన ముహూర్తం: ఇది కూడా ముణ్నాళ్ల ముచ్చట కాదు కదా!బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడియూరప్ప శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశార… Read More
0 comments:
Post a Comment