తెలంగాణలో కరోనా టెస్టుల డేటాపై తీవ్ర అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతోండటం, ప్రతిరోజూ కనీసం 50 వేలకు తగ్గకుండా టెస్టులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడం తదితర పరిణామాల తర్వాత కూడా సాధారణం కంటే తక్కువ టెస్టులు చేస్తుండటం గమనార్హం. వాటి ప్రకారమైతే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి దాదాపుగా తగ్గినట్లే భావించాల్సి ఉంటుంది.. తెలంగాణ ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KGntr0
తెలంగాణలో కరోనా: టెస్టుల తగ్గింపు -కొత్తగా 592 కేసులు, 3మరణాలు -గ్రేటర్లోనే ఎక్కువ
Related Posts:
రెవెన్యూ శాఖ... సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం...? ఐజీ విచక్షణాధికారాల్లో కోత...?రెవెన్యూ శాఖకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే వీఆర్వో వ్యవస్థ రద్దు,కొత్త రెవెన్… Read More
Must Read: మనం తినే ఆహారం - ఐదు రకాల దోషాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ముఖ్యమంత్రివా? భూముల బ్రోకర్వా? - కేసీఆర్పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్‘‘కేసీఆర్.. నువ్వు ముఖ్యమంత్రివా? లేక భూముల బ్రోకర్ వా? పేదలను కొల్లగొట్టడమే విధానమా? నీ లాంటోళ్లను చాలా మందిని చూశాం.. నువ్వెంత ఆఫ్ట్రాల్.. ప్రజా కోర… Read More
ఆ బిల్లులపై సంతకాలు చేయొద్దు: రాష్ట్రపతికి సుఖ్బీర్ సింగ్ బాదల్ వినతిచండీగఢ్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు ఆమోద ముద్ర వేయొద్దని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ… Read More
ఐక్యరాజ్యసమితిని సంస్కరించాలి: ఇంకా పాత పద్ధతులేనా?: ఇలాగే కొనసాగితే గల్లంతే: మోడీన్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యున్నత విభాగం ఐక్యరాజ్యసమితి వ్యవహారశైలిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఐక్యరాజ్యసమితిని సంస్క… Read More
0 comments:
Post a Comment