Monday, February 8, 2021

ఢిల్లీకి పవన్ కళ్యాణ్: విశాఖ స్టీల్ ప్లాంట్ అంశమే కీలకం, ప్రధానితో భేటీకి ఛాన్స్

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ సోమవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. హస్తిన పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్రమంత్రులు, ఇతర బీజేపీ అగ్రనేతలను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులతోపాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలపై కీలకంగా చర్చించనున్నారు. ప్రధాని మోడీని కలవనున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MCGmN7

Related Posts:

0 comments:

Post a Comment