Saturday, March 30, 2019

జాతీయ నేత‌లు గుంపుగా వ‌చ్చినా : జ‌గ‌న్ సింగిల్ గానే : న‌గ‌రి స‌భ‌లో రోజా ఫైర్‌...!

వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై ఫైర్ అయ్యారు. నాటి ఎన్నిక‌ల్లో చేసిన త‌ప్పు మ‌రోసారి పునరా వృతం చేయ‌వ‌ద్ద‌ని పిలుపునిచ్చారు. నాడు క‌లిసి పోటీ చేసిన వారు...ఇప్పుడు విడివిడిగా క‌లిసే పోటీ చేస్తున్నార‌ని తీ వ్ర వ్యాఖ్య‌లు చేసారు. పొలిటిక‌ల్ సూప‌ర్ స్టార్ జ‌గ‌న్ అంటూ కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CI1MQI

0 comments:

Post a Comment