తిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక గడువు ముంచుకొస్తోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చేనెల 6వ తేదీన తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం.. ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల వేడి రాజుకుంటోన్న కొద్దీ.. ఈ రెండు పార్టీలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dSbROl
బీజేపీతో తాడోపేడో: అమిత్ షాతో భేటీ: తిరుపతికి పవన్: కఠిన నిర్ణయాల దిశగా జనసేన
Related Posts:
ఆనందయ్య మందుకు బ్రేక్- ఐసీఎంఆర్ అనుమతిస్తేనే- బ్లాక్లో రూ.3-10 వేలకునెల్లూరులో తక్కువ సమయంలో ప్రాముఖ్యం పొందిన ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం ఇవాళ బ్రేక్ వేసింది. ఇప్పటికే ఐసీఎంఆర్తో పాటు ఆయుష్ అధికార… Read More
Fact Check : అది ఇండియన్ వేరియంట్ కాదు.. డబ్ల్యూహెచ్ఓ అలా చెప్పలేదు..భారత్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభించడానికి ఇండియన్ వేరియంట్ B.1.617 కారణమంటూ డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్నట్లుగా ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి… Read More
ఏపీలో పరిషత్ ఏకగ్రీవాలు యథాతథం- ఎన్నికలు రద్దయినా- ఎస్ఈసీ, సర్కార్ క్లారిటీఏపీలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత గతేడాది ఏకగ్రీవాలు కూడా డోలాయమానంలో పడ్డాయి. హైకోర్టు తీర్పుతో ఏక… Read More
Khiladi: ఆంటీ సోరచేప, విశాలహృదయం, కొత్త ప్రియుడికి ఫ్రై, పాత ప్రియుడికి, భర్తకు ? పులుసు !చెన్నై/కన్యాకుమారి: వివాహం చేసుకున్న మహిళ చక్కగా భర్తతో కాపురం చేసుకోకుండా పక్కదారి పట్టింది. దీపా అనే పేరు పెట్టుకున్న భార్య ఆమెది విశాలమైన హృదయం అని… Read More
Video: ప్రైవేట్ ఆస్పత్రి అమానుషం-కోవిడ్ పేషెంట్ మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేశారు..మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం నాగారంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ఓ కోవిడ్ పేషెంట్ మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేస… Read More
0 comments:
Post a Comment