న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు మండిపోతోన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రాష్ట్రాల్లో వంద రూపాయల మార్క్ను దాటాయి. వంటనూనెల రేట్లు రెట్టింపు అయ్యాయి. ఇదివరకు 70-80 రూపాయలకు లభించే వంటనూనెల కనీస ధర ప్రస్తుతం 120 రూపాయలు పలుకుతోంది. దీని రేటు 180 రూపాయల వరకు ఉంటోంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ వంటగ్యాస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sFofFh
నాలుగే నాలుగు రోజుల్లో మళ్లీ మోతమోగిన వంటగ్యాస్ సిలిండర్ ధర: ఈ సారి ఎంత పెరిగిందంటే?
Related Posts:
తెలంగాణలో 1102 పాజిటివ్ కేసులు, 91 వేల మార్క్ చేరిన పాజిటివ్ సంఖ్యతెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. గత 24 గంటల్లో1102 కేసులు వచ్చాయి. గ్రేటర్ పరిధిలో కూడా గణనీయంగా కేసులు … Read More
టిక్ టాక్ పై నిషేధంపై ట్రంప్ తాజా నిర్ణయం .. కొత్త ఉత్తర్వులో టిక్ టాక్ కు ఊరట .. ఏం చేశారంటేప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఎంటర్టైన్మెంట్ యాప్ టిక్టాక్ పై అమెరికా నిషేధం విధించటమే కాకుండా ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి రావాలని అమెరికా అధ్యక… Read More
అమెరికాలో మువ్వన్నెల రెపరెప - న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో తొలిసారి భారత జెండా పండుగ..అగ్రరాజ్యం అమెరికా ఆర్థికాభివృద్ధిలో వెన్నెముక పాత్ర పోషిస్తోన్న భారతీయులు 74వ భారత స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. వాషింగ్టన్ నుంచి హ్యూస్ట… Read More
Illegal affair: పాపం పూజారి, సౌండ్ లేకుండా నరికేశారు, కూతురు డిస్కో డ్యాన్స్, తల్లి బ్రేక్ డ్యాన్స్చెన్నై/ విల్లుపురం/ మదురై: భర్తను వదిలేసిన కూతురు ప్రియుడితో కులుకుతుందని తెలుసుకున్న పూజారి ఆవేదన చెందాడు. నువ్వు గుడిలో అందరూ బాగుండాలని పూజలు చేస్త… Read More
కంటైనర్ లో రెండున్నర కోట్లకు పైగా విలువ చేసే 1050 కేజీల గంజాయి తరలింపు .. హైదరాబాద్ లో పట్టివేతఏపీలోని విశాఖపట్నం ఏజెన్సీలో గంజాయి గుప్పుమంటోంది. విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతం నుండి వివిధ రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. గంజాయి స్మగ్ల… Read More
0 comments:
Post a Comment