ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, జగన్ సర్కారుకు మధ్య అంతులేకుండా సాగుతోన్న విభేదాలకు ఇంటర్వెల్ పడిందా? ఇద్దరి మధ్య పంచాయితీని.. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నర్ తీర్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయవాడలోని రాజ్ భవన్ వేదికగా సోమవారం చోటుచేసుకున్న పరిణామాలు.. గవర్నర్ తో భేటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d0bHUm
రాజ్భవన్లో ఏం జరిగింది? -నిమ్మగడ్డ ఉండగానే ‘ముఖ్యు’ల ఎంట్రీ! -ఆ వెంటనే ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్
Related Posts:
షాకింగ్: అయిదు నెలల కిందట నిశ్చితార్థం..వచ్చే ఏడాది పెళ్లి: అంతలోనే ప్రేమికుల ఆత్మహత్య.. !బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. చిన్న కారణానికే వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. కర్ణాటకలోని హుబ్బళ్ల… Read More
ఏపీ భవిష్యత్కు ప్రతీక అమరావతి, పోలీసుల సాక్షిగా అమరావతిలో రాళ్లు, చెప్పుతో దాడి: చంద్రబాబుఅమరావతి పర్యటనలో భాగంగా రాళ్లతో దాడులు చేయడాన్ని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఖండించారు. రాజధాని ప్రాంతాన్ని పరిశీలించే క్రమంలో దాడులు చేయడం సరి… Read More
చెట్లు రాత్రివేళల్లో ఆక్సిజన్ విడుదల చేస్తాయి:\"ఐన్స్టీన్\" ఇమ్రాన్ ఖాన్, ట్రోలింగ్ షురూ..!కరాచీ: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలసి మాట్లాడుతారో తెలియక మాట్లాడుతారో అర్థం కాదు. తాజాగా రాత్రివేళల్లో చెట్లు ఆక్సిజన్ను విడుదల చేస్తాయంటూ వ… Read More
రైతు సమస్యలు, నిరుద్యోగంపైనే ఫోకస్: ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన మహావికాస్ అగాడీముంబై: గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో మహావికాస్ అగాడీ కామన్ మినిమమ్ ప్రోగ్రాంను విడుదల చేసింది. ఇంద… Read More
#JaganFailed CM: సోషల్ మీడియాలో హల్ చల్: రాజధాని విషయంలోనూ..ఇలా..!ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా నెగటివ్ క్యాంపెయిన్ నడుస్తోంది. ప్రత్యేకంగా హాష్ టాగ్స్ తో జగన్ ఫెయిల్డ్ సీఎం అనే పేరుతో వ్యతిరేక… Read More
0 comments:
Post a Comment