Monday, February 8, 2021

రాజ్‌భవన్‌‌లో ఏం జరిగింది? -నిమ్మగడ్డ ఉండగానే ‘ముఖ్యు’ల ఎంట్రీ! -ఆ వెంటనే ఏకగ్రీవాలకు గ్రీన్‌ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, జగన్ సర్కారుకు మధ్య అంతులేకుండా సాగుతోన్న విభేదాలకు ఇంటర్వెల్ పడిందా? ఇద్దరి మధ్య పంచాయితీని.. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నర్ తీర్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయవాడలోని రాజ్ భవన్ వేదికగా సోమవారం చోటుచేసుకున్న పరిణామాలు.. గవర్నర్ తో భేటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d0bHUm

Related Posts:

0 comments:

Post a Comment