ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, జగన్ సర్కారుకు మధ్య అంతులేకుండా సాగుతోన్న విభేదాలకు ఇంటర్వెల్ పడిందా? ఇద్దరి మధ్య పంచాయితీని.. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నర్ తీర్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయవాడలోని రాజ్ భవన్ వేదికగా సోమవారం చోటుచేసుకున్న పరిణామాలు.. గవర్నర్ తో భేటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d0bHUm
రాజ్భవన్లో ఏం జరిగింది? -నిమ్మగడ్డ ఉండగానే ‘ముఖ్యు’ల ఎంట్రీ! -ఆ వెంటనే ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్
Related Posts:
ఎన్నికల వేళ మమతా బెనర్జీ ‘మా’: రూ. 5కే భోజనం, గుడ్డు కూర కూడా!కోల్కతా: రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో కొత్త పథకాలను ప్… Read More
మరో 3 వారాల్లో 50ఏళ్లపైబడిన వారికి వ్యాక్సిన్, 2 నెలల్లో మరో 18-20 కొత్త వ్యాక్సిన్లు: హర్షవర్ధన్న్యూఢిల్లీ: వచ్చే రెండు, మూడు నెలల్లో ఇప్పుడున్న రెండు కరోనా వ్యాక్సిన్లతోపాటు మరికొన్ని కూడా వినియోగంలోకి రానున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్… Read More
టూల్కిట్, ప్రో ఖలిస్థానీతో జూమ్ మీట్: దిశ రవి, శంతను, నికిత కుట్రదారులేనంటూ పోలీసులున్యూఢిల్లీ: సోషల్ మీడియాలో పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ షేర్ చేసిన ‘టూల్ కిట్'ను రూపొందించడంలో సామాజిక కార్యకర్త దిశతోపాటు నికితా జాకబ్, శాంతను… Read More
కరోనా వ్యాక్సిన్ కనిపెట్టింది మోదీనే -దేశీ ఉపాయాలతో టీకా -విదేశాలకూ పంపిణీ: బీజేపీ సీఎం బాంబుసంచలన స్టేట్మెంట్లకు కేరాఫ్గా నిలిచే బీజేపీ నయా నేతల జాబితాలో త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ ప్రధమ స్థానంలో నిలుస్తారన్నది సోషల్ మీడియా టాక… Read More
కరోనాకు విటమిన్ ‘డి’ చికిత్స.. 60 శాతం తగ్గిన మరణాలు: స్టడీకరోనావైరస్కు విటమిన్ డి ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చని కొత్త అధ్యయనం వెల్లడించింది. కరోనా చికిత్సలో భాగంగా బాధితులకు తక్షణమే విటమిన్ డి వాడటం ప్రారంభి… Read More
0 comments:
Post a Comment