''రాష్ట్రంలోనేకాదు.. దేశంలో ఏఒక్కరైనా.. ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో చెబితే మేం సంతోషిస్తాం. గురువారం తర్వాత మూడ్రోలు గ్యాపిచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు హడావుడిగా అసెంబ్లీని ప్రారంభించారు. ఐదు నిమిషాలు తిరక్కముందే బీఏసీ సమావేశం కోసం సభను వాయిదా వేశారు. సరిగ్గా 11:13 గంటలకు.. బీఏసీ సమావేశానికి రావాలంటూ నాకు ఫొనొచ్చింది. ఒక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RUW2cP
హెలికాప్టర్ ఇప్పిస్తే జగన్ దగ్గరికొస్తానన్నా. కేంద్రం కూడా ఒప్పుకోదు: అచ్చెన్నాయుడు మండిపాటు
Related Posts:
నిమ్మగడ్డకే ఆ నమ్మకం లేదు: సుప్రీం అనుమతి ఇచ్చినా: చంద్రబాబు వాడకం అది: వెంకట్రామిరెడ్డిఅమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తనపై డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఫిర్యాదు చేయడాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట… Read More
విషాదం: సూరత్ రోడ్డు ప్రమాదంలో తెలంగాణ దేవాదాయ ఉద్యోగులు మృతిసూరత్/హైదరాబాద్: నదీ జలాల కోసం గుజరాత్ వెళ్లిన హైదరాబాద్ దేవాదాయ శాఖ ఉద్యోగులు సూరత్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్… Read More
‘సన్నజాజి మొగ్గ లాంటి పిల్ల.. పెళ్లయ్యింది, ఫస్ట్ నైట్.. అతను కొంచం రఫ్గా..\" - సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?తెల్లగా సన్నగా ఉంది ఆ అమ్మాయి. చేతుల మీదా, కాళ్లమీదా అందమైన మెహెందీ డిజైన్. లతలూ, పూలు. ఆమె నిద్రపోతున్నట్లు లేదు. ఎవరినీ చూడడానికిష్టం లేనట్టు కళ్ళు … Read More
ముంబైకి నాసిక్ నుంచి ముంబైకి మహారాష్ట్ర రైతులు మార్చ్, మద్దతుగా శరద్ పవార్ముంబై: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ సరిహద్దులో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతుగా మహారాష్ట్ర రైతులు భారీ కవాతు నిర… Read More
ఎన్నికల వేళ కేంద్రం మరో తాయిలం -బోడో రీజియన్కు రూ.500 కోట్లు -అస్సాంలో అమిత్ షా ప్రకటనఅస్సాంలో ఇంకొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా ఆ రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు వరుసగా తాయిలాలు ప్రకటిస్తున్నది. శనివారం నాడు … Read More
0 comments:
Post a Comment