కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తుండటంతో చైనా అప్రత్తమైంది. కరోనా వైరస్ సోకినవారికి ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో దేశంలో వన్యప్రాణుల మాంస విక్రయాలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. కరోనా వైరస్ ప్రభావం నుంచి దేశం బయటపడేంతవరకు వన్యప్రాణుల విక్రయాలపై నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. వుహాన్ అనే పట్టణంలోని వన్యప్రాణుల మాంస విక్రయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TXwxuk
కరోనా వైరస్ ఎఫెక్ట్ : చైనాలో వన్యప్రాణి విక్రయాలపై నిషేధం..
Related Posts:
మహా కుంభమేళాలో కరోనా బారిన పడిన 20 మంది పరారీ .. కేసు నమోదు చేసి వెతుకుతున్న పోలీసులుఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న మహా కుంభమేళా కరోనా హాట్ స్పాట్ గా మారింది. మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు కొందరికి కరోనా పాజిటివ్ గా నిర్ధా… Read More
లంచాధికారులకు జగన్ భారీ షాక్- ఇక 100 రోజుల్లోనే చర్యలు- ఆలస్యం చేసే వారిపైనాఏపీలో అవినీతి చేస్తూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడినా ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై ఏళ్ల తరబడి చర్యలు లేవు. దీంతో అవినీతి చేసినా తమకేం కాదన్న ధీమా అధికార… Read More
ఢిల్లీలో ఆక్సిజన్ కొరత , కోటా ఇతర రాష్ట్రాలకు మళ్ళిస్తున్నారని కేంద్రంపై విరుచుకుపడిన కేజ్రీవాల్భారతదేశంలో కరోనా పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో ఇప్పటికే కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున… Read More
Illegal affair: రెండో భర్త, ప్రియుడు 10 ఏళ్లు కుర్రాళ్లు, మొగుడు ఫారిన్ లో, ఇంట్లోనే శవం !చెన్నై/తెన్ కాశీ: పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసిన బ్యూటీపార్లర్ లేడీకి ఇద్దరు పిల్లలు పుట్టారు. పెళ్లి చేసుకున్న భర్త హఠాత్తుగా ప్రాణాలు విడిచాడు.… Read More
షాకింగ్: కోవిడ్ పేషెంట్పై వార్డు బాయ్ రెండుసార్లు అత్యాచారయత్నం.. గ్వాలియర్లో వెలుగుచూసిన దారుణంమధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న 50 ఏళ్ల మహిళా పేషెంట్పై ఓ వార్డు బాయ్ రెండుసార్లు అత్యాచారానికి యత్నించాడు. … Read More
0 comments:
Post a Comment