కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తుండటంతో చైనా అప్రత్తమైంది. కరోనా వైరస్ సోకినవారికి ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో దేశంలో వన్యప్రాణుల మాంస విక్రయాలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. కరోనా వైరస్ ప్రభావం నుంచి దేశం బయటపడేంతవరకు వన్యప్రాణుల విక్రయాలపై నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. వుహాన్ అనే పట్టణంలోని వన్యప్రాణుల మాంస విక్రయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TXwxuk
కరోనా వైరస్ ఎఫెక్ట్ : చైనాలో వన్యప్రాణి విక్రయాలపై నిషేధం..
Related Posts:
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైసీపీ పాదయాత్ర: రూట్ మ్యాప్ ఇదేవిశాఖపట్నం: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పా… Read More
వైసీపీ ఎంపీ, పీసీసీ చీఫ్ మధ్య వాగ్వివాదం: హీరో అవుదామంటే కుదరదంటూ ఫైర్విశాఖపట్నం: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై కొనసాగుతోన్న ఉద్యమాలు వేడెక్కుతున్నాయి. స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్… Read More
పోలీసులు, ఎన్నికల సంఘంపై చండ్ర నిప్పులు .. అర్ధరాత్రి ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్న చంద్రబాబుపంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీ నాయకులు , వారికి వత్తాసు పలుకుతున్న కొందరు అధికారులు, పోలీసులు కలిసి అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని టిడిపి … Read More
జగన్ ప్లాన్ బ్యాక్ ఫైర్- భూములమ్మి స్టీల్ ప్లాంట్ కాపాడతారా ? సర్వత్రా విమర్శల వెల్లువఎన్నో పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత… Read More
నేడు అంతర్వేదికి జగన్- కొత్త రథం ప్రారంభోత్సవం- లక్ష్మీనరసింహుడి కళ్యాణోత్సవ వేళఏపీలో గతేడాది తీవ్ర కలకలం రేపిన అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటన తర్వాత వైసీపీ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే అప్పట్లో హామీ ఇచ్చిన విధంగా కొత్త ర… Read More
0 comments:
Post a Comment