Sunday, January 26, 2020

సెలెక్ట్ కమిటీలపై తలోమాట.. చైర్మన్ నుంచి లేఖ రాలేదట.. మండలి బులిటెన్‌పై టెన్షన్

వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీల ఏర్పాటు వ్యవహారం మరో మలుపు తిరిగింది. మూడ్రోజుల గ్యాప్ తర్వాత సోమవారం మండలి మొదలైన వెంటనే కమిటీల ప్రకటన ఉంటుందని, ఆ మేరకు ఏర్పాట్లు పూర్తిచేయాలంటూ చైర్మన్ షరీఫ్ ఆదివారమే అధికారులకు లేఖలు రాసిపంపారని వార్తలు ప్రసారమయ్యాయి. టీడీపీ నేతలు కూడా దీన్ని ఖరారు చేశారు. కానీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38DLIwK

Related Posts:

0 comments:

Post a Comment