న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మరోసారి విజృంభిస్తున్న క్రమంలో.. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి వ్యాక్సినేషన్ పూర్తవగా.. రెండో దశ కార్యక్రమాన్ని మార్చి 1 నుంచి ప్రారంభించేందకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెండో దశలో 60ఏళ్లకు పైబడినవారికే మొదటి ప్రాధన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ర్గాలు తెలిపాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bzBqkt
45ఏళ్లు పైబడినవారికీ కరోనా వ్యాక్సిన్, కానీ, షరతులు వర్తిస్తాయి: ఇలా చేస్తే సరిపోతుంది!
Related Posts:
మన్కీ బాత్ సెకండ్ ఎపిసోడ్.... ఇన్నర్ ఫీలింగ్తోనే కేధార్నాథ్ యాత్ర చేశాను... నరేంద్రమోడీప్రధాని నరేంద్రమోడీ మన్కీ బాత్ ఆదివారం తిరిగి ప్రారంభమైంది..గత అయిదు సంవత్సరాలు పాటు నిరాటంకంగా కొనసాగిన ప్రధాని మన్కీ బాత్ ఎన్నికల నోటీఫికేషన్ విడు… Read More
అనంతలో కీచకపర్వం.. ఉద్యోగం అడ్డు పెట్టుకుని.. ఉన్నతోద్యోగి కామ లీలలు..!అనంతపురం : ఉన్నతోద్యోగంలో ఉన్నాడు. కానీ ఆలోచనలు మాత్రం ఉన్నతంగా లేవు. ఆ ఉద్యోగాన్నే అడ్డు పెట్టుకుని రెచ్చిపోతున్నాడు. సదరు కీచకుడి చేతిలో ఒక్కరు కాదు… Read More
దక్షిణాది కే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు..! టాప్ లో ఉన్న సౌత్ నేతల పేర్లు..!!ఢిల్లీ/హైదరాబాద్ : రాహుల్ గాంధీ తర్వాత ఏఐసిసి అద్యక్షపదవిని ఎవరు చేపడతారనేది కాంగ్రెస్ అదిష్టానాన్ని వేధిస్తోన్న ప్రశ్న. ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగేంద… Read More
విలువలకు మారుపేరు హరిరామ జోగయ్య..! ఆయన త్వరగా కోలుకోవాలన్న పవన్ కళ్యాణ్..!!హైదరాబాద్: మాజీ ఎంపీ హరిరామ జోగయ్యను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనారోగ్యంతో నగరంలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్సపొందుతున్న జోగయ్యను పవన్ క… Read More
శభాష్ కరీంనగర్.. మొన్న రూపాయికే అంత్యక్రియలు.. ఈసారి ఏంటో తెలుసా?కరీంనగర్ : ప్రజల కోసం ఆలోచిస్తూ.. ప్రజోపయోగకరమైన పనులు చేపడుతూ దేశవ్యాప్తంగా శభాష్ అనిపించుకుంటోంది నగర పాలక సంస్థ. మొన్నటికి మొన్న రూపాయికే అంత్యక్రి… Read More
0 comments:
Post a Comment