న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మరోసారి విజృంభిస్తున్న క్రమంలో.. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి వ్యాక్సినేషన్ పూర్తవగా.. రెండో దశ కార్యక్రమాన్ని మార్చి 1 నుంచి ప్రారంభించేందకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెండో దశలో 60ఏళ్లకు పైబడినవారికే మొదటి ప్రాధన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ర్గాలు తెలిపాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bzBqkt
45ఏళ్లు పైబడినవారికీ కరోనా వ్యాక్సిన్, కానీ, షరతులు వర్తిస్తాయి: ఇలా చేస్తే సరిపోతుంది!
Related Posts:
Delhi Exit Poll Result 2020: 44 సీట్లతో ఆప్కే ఢిల్లీ ప్రజల పట్టం: ‘టైమ్స్ నౌ ఐపీఎస్వోఎస్ ’ఢిల్లీ ప్రజలు తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. 44 సీట్లతో ఆప్ అధికారం చేపట్టబోతుందని 'టైమ్స్ నౌ ఐపీఎస్వోఎస్' సర్వే సంస్థ అంచనా వేసింది… Read More
నగర కీర్తనలో భారీ పేలుడు: 14 మంది దుర్మరణం: భయానకంగా సంఘటనా స్థలం.. !చండీగఢ్: పంజాబ్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం సంభవించిన పేలుడులో 14 మంది వరకు దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. వా… Read More
Delhi Exit Poll Result 2020: ఏబీపీ-సీఓటర్ కూడా కేజ్రీవాల్కే పట్టం, వెనకే బీజేపీన్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం సాయంత్రం ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుం… Read More
Delhi Exit Poll Result 2020: రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్: ఆప్దే అధికారం, బీజేపీకి ఎన్ని సీట్లంటే?న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం సాయంత్రం ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుం… Read More
ఢిల్లీ బాద్షా మళ్లీ కేజ్రీవాలే: ఆప్కు మెజార్టీ స్థానాలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ సామాన్యుడి వైపే..!ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ క్రమంగా రావడం మొదలయ్యాయి.ఎగ్జిట్ పోల్స్ అన్నీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార… Read More
0 comments:
Post a Comment