కరీంనగర్ : ప్రజల కోసం ఆలోచిస్తూ.. ప్రజోపయోగకరమైన పనులు చేపడుతూ దేశవ్యాప్తంగా శభాష్ అనిపించుకుంటోంది నగర పాలక సంస్థ. మొన్నటికి మొన్న రూపాయికే అంత్యక్రియల పథకం తెరపైకి తెచ్చిన పాలక మండలి.. తాజాగా మరో నాలుగు పథకాల అమలుకు సిద్ధమైంది. దాంతో ప్రజా సేవయే పరమావధిగా సాగుతున్న మున్సిపల్ కార్పొరేషన్పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NCgNvl
శభాష్ కరీంనగర్.. మొన్న రూపాయికే అంత్యక్రియలు.. ఈసారి ఏంటో తెలుసా?
Related Posts:
ఆ పాయింట్ దగ్గరే గొడవ షురూ... బెజవాడ గ్యాంగ్ వార్ వెనుక అసలు కథ ఇదే...విజయవాడలో ఇటీవల సంచలనం రేకెత్తించిన గ్యాంగ్ వార్కు సంబంధించి పోలీసులు 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి 5 మందిని,గురువారం ఉదయం 8 మంది… Read More
గుడ్ న్యూస్: ఫోన్పేలో భారీ రిక్రూట్మెంట్.. ఆ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్న్యూఢిల్లీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే 550 మందిని రిక్రూట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కష్ట సమయాల్లో కూడా స… Read More
‘బాలకృష్ణ మానసిక స్థితిపై అనుమానాలున్నాయి.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తా’అమరావతి: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై అటు జనసేన, ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శల దాడి కొనసాగుత… Read More
మొహానికి మాస్క్ పెట్టుకోమన్నాడు.!మంగళసూత్రం కొట్టేసాడు.!మాస్క్ మాటున మాయగాడు.!హైదరాబాద్ : మోసాలకు కాదేదీ అనర్హం అన్నట్టు తయారయ్యాయి రోజులు. జనాలను బురిడీ కొట్టించడమన్నా, అడ్డంగా మోసం చేయాలన్నా కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలను అణ… Read More
15 రోజులు చాలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలున్యూఢిల్లీ: వలస కార్మికుల తరలింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు త… Read More
0 comments:
Post a Comment