గుంటూరు: గుంటూరు జిల్లాలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్యోదంతం.. కలకలం రేపుతోంది. విద్యార్థి సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ హత్యకేసులో పోలీసులకు లొంగిపోయిన నిందితుడిపై కఠిన చర్యలను తీసుకోవాలంటూ నినదిస్తున్నారు. దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. అనూష హత్యోదంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bzo1ZH
గుంటూరు డిగ్రీ విద్యార్థిని హత్యోదంతంపై దుమారం: స్పందించిన జగన్: 21 రోజుల్లో నిందితుడికి..!
Related Posts:
వాట్సాప్, ఫేస్ బుక్కుల్లో రాజకీయ ప్రస్తావనా..? జర బద్రం..! సోషల్ మీడియా పై ఈసీ డేగ కన్ను..!!అమరావతి/హైదరాబాద్ :ఈ సారి అంటే ఇప్పుడు 2019లో జరుగుతున్న సాధారణ ఎన్నికలను సోషల్ మీడియా చాలా వరకు ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తోంది. నచ్చి… Read More
పెళ్లి కాలేదనే డిప్రెషన్ .. రైలు పట్టాలపై తలపెట్టి ప్రాణం తీసుకున్న యువకుడుపెళ్లి కావడం లేదని ఆత్మన్యూనతాభావం ఒక వ్యక్తి ప్రాణం తీసింది. వివాహం కావట్లేదనే బాధతో వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో చోటుచేస… Read More
జగన్ ప్రతిష్ఠకు సవాల్ : వివేకా మృతి తో కష్టాలు : జమ్మలమడుగు లో గెలుపెవరిది..!ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలనేది జగన్ లక్ష్యం. వైసిపి కార్యకర్తలు..జగన్ అభిమానులు కోరుకుంటందీ అదే. సరిగ్గా ఇదే సమయంలో జగన్ అభిమానుల తో పాట… Read More
బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీసి అడ్డంగా బుక్ అయిన టీచర్ .. క్రిమినల్ కేసు నమోదుఅన్నీ తెలిసిన ఉపాధ్యాయుడే ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఒక విద్యావంతుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిం… Read More
నేషనల్ డే గ్రీటింగ్స్, సెలబ్రేషన్స్కు మాత్రం దూరం : పాకిస్థాన్పై ఇండియా న్యూ స్ట్రాటజీన్యూఢిల్లీ : పుల్వామా తర్వాత సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత కాస్త సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. నిన్న పాకిస్థాన్ జాతీయ దినోత్సవం జరుపుకోంది. అయితే ప్… Read More
0 comments:
Post a Comment