గుంటూరు: గుంటూరు జిల్లాలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్యోదంతం.. కలకలం రేపుతోంది. విద్యార్థి సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ హత్యకేసులో పోలీసులకు లొంగిపోయిన నిందితుడిపై కఠిన చర్యలను తీసుకోవాలంటూ నినదిస్తున్నారు. దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. అనూష హత్యోదంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bzo1ZH
గుంటూరు డిగ్రీ విద్యార్థిని హత్యోదంతంపై దుమారం: స్పందించిన జగన్: 21 రోజుల్లో నిందితుడికి..!
Related Posts:
డ్రోన్ దాడుల ఎఫెక్ట్: సౌదీలో సగానిపైగా నిలిచిన చమురు ఉత్పత్తిరియాద్: సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరాంకోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ద… Read More
2050 సార్లు కాల్పులు జరిపిన పాకిస్తాన్, 21 మంది భారతీయుల మృతి..సంవత్సర కాలంగా పాకిస్థాన్ 2050 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిందని, ఆ కాల్పుల్లో మొత్తం 21 మంది భారతీయులు మృత్యువాత పడ్డారని భారత విదేశాంగ శా… Read More
డెంగ్యూ జ్వరాలు తక్కువే.. ప్రతిపక్ష నేతల రాద్ధాంతం.. అసెంబ్లీలో ఈటలహైదరాబాద్ : తెలంగాణలో డెంగ్యూ జ్వరాల తీవ్రత తక్కువగానే ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆరోగ్య శాఖకు సంబంధి… Read More
నాడు కృష్ణా..నేడు గోదావరి: పోటెత్తిన నదిలో బోటింగ్ కు అనుమతి ఎవరిచ్చారు?: ప్రభుత్వం మారినా..!అమరావతి: సరిగ్గా ఏడాది కిందట.. కృష్ణానదిలో ఫెర్రీ మునిగిపోయిన ఘటనలో సుమారు 19 మంది జలసమాధి అయ్యారు. కృష్ణానది ప్రమాదకర స్థాయికి చేరుకున్న సమయంలో బోటిం… Read More
‘పవన్! మీకు వచ్చింది ఒకే సీటు.. చంద్రబాబు ఉచ్చులో పడొద్దు’చిత్తూరు: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా విమర్శల వర్షం కురిపించార… Read More
0 comments:
Post a Comment