అమరావతి: సరిగ్గా ఏడాది కిందట.. కృష్ణానదిలో ఫెర్రీ మునిగిపోయిన ఘటనలో సుమారు 19 మంది జలసమాధి అయ్యారు. కృష్ణానది ప్రమాదకర స్థాయికి చేరుకున్న సమయంలో బోటింగ్ కోసం అనుమతి ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ.. అధికారులు పట్టించుకోలేదు. ప్రైవేటు ఆపరేటర్ల కక్కుర్తికి ప్రజలు తమ విలువైన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. 2017 నవంబర్ 12వ తేదీన చోటు చేసుకున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UVUws5
నాడు కృష్ణా..నేడు గోదావరి: పోటెత్తిన నదిలో బోటింగ్ కు అనుమతి ఎవరిచ్చారు?: ప్రభుత్వం మారినా..!
Related Posts:
ఏపీలో కరోనా పంజా ... కరోనా కట్టడికి అక్కడ నేటి నుండి వారం రోజులపాటు లాక్ డౌన్ విధింపుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి . ఏపీలో కేసులు పెరుగుతున్న తీరు ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో విపరీతం… Read More
CM VS Minister: సీఎం మీద గవర్నర్ కు ఫిర్యాదు చేసిన మంత్రి, నా దాంట్లో జోక్యం ఎందుకు ?బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు సొంతపార్టీ నేతలతో తలనొప్పులు ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ వ్యవహారంలో సీఎం యడ… Read More
కరోనా అప్డేట్ : తెలంగాణలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. మరో నలుగురి మృతి...తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో 500 మార్క్కి కాస్త అటు ఇటుగా నమోదవుత… Read More
తిరుగుబోతు బ్రహ్మచర్యంపై పుస్తకం రాసినట్టుగా నిమ్మగడ్డ లేఖ : మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలుపదవీ విరమణ చివరి రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలసంస్కరణలు అంటూ గవర్నర్ కు లేఖ రాయడంపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్… Read More
కవ్వింపులతో ట్రాప్.. నగ్నంగా వీడియో కాల్స్.. లీక్ చేస్తానని బ్లాక్మెయిల్, యువకుడి ఆత్మహత్య..ఇటీవలి కాలంలో వాట్సాప్ వీడియో కాల్స్తో యువకులను ట్రాప్ చేసి వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు చాలానే వెలుగుచూశాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ … Read More
0 comments:
Post a Comment