Sunday, September 15, 2019

నాడు కృష్ణా..నేడు గోదావరి: పోటెత్తిన నదిలో బోటింగ్ కు అనుమతి ఎవరిచ్చారు?: ప్రభుత్వం మారినా..!

అమరావతి: సరిగ్గా ఏడాది కిందట.. కృష్ణానదిలో ఫెర్రీ మునిగిపోయిన ఘటనలో సుమారు 19 మంది జలసమాధి అయ్యారు. కృష్ణానది ప్రమాదకర స్థాయికి చేరుకున్న సమయంలో బోటింగ్ కోసం అనుమతి ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ.. అధికారులు పట్టించుకోలేదు. ప్రైవేటు ఆపరేటర్ల కక్కుర్తికి ప్రజలు తమ విలువైన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. 2017 నవంబర్ 12వ తేదీన చోటు చేసుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UVUws5

Related Posts:

0 comments:

Post a Comment