Sunday, September 15, 2019

‘పవన్! మీకు వచ్చింది ఒకే సీటు.. చంద్రబాబు ఉచ్చులో పడొద్దు’

చిత్తూరు: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా విమర్శల వర్షం కురిపించారు. పెయిడ్ ఆర్టిస్టులతో ఆడిన డ్రామాలు బయటపడటంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దింపారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3005FOj

Related Posts:

0 comments:

Post a Comment