సంవత్సర కాలంగా పాకిస్థాన్ 2050 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిందని, ఆ కాల్పుల్లో మొత్తం 21 మంది భారతీయులు మృత్యువాత పడ్డారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నియంత్రయణ రేఖ వెంట అప్రజాస్వామికంగా కాల్పుల ఉల్లంఘనలు చేసిన వివరాలను పాకిస్తాన్కు సైతం తెలిపినట్టు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిష్ కుమార్ ఆదివారం తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NfZ8IS
2050 సార్లు కాల్పులు జరిపిన పాకిస్తాన్, 21 మంది భారతీయుల మృతి..
Related Posts:
లక్ష్మీస్ ఎన్టీఆర్: రాజకీయ ఆధిపత్యం: చంద్రబాబుకు ఇంత వయస్సు వచ్చినా..!అమరావతి: అటు తిరిగి, ఇటు తిరిగి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రాజకీయ రంగు పులుముకొంది. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం సద్దు మణిగిన రాజకీయ వేడి.. ఈ సినిమాత… Read More
ఏటా 7లక్షల మందిని చంపేస్తున్నారు..! ఉగ్రవాదులు కాదు? మరెవరు?ఈ రోజుల్లో ప్రతి వస్తువుకు నకిలీ పుట్టుకొస్తోంది. తినే తిండి నుంచి వాడే మందుల దాకా సర్వం కల్తీమయమైపోయాయి. డాక్టర్ రాసిచ్చే మందులు వ్యాధిని నయం చేసేవే … Read More
లోక్సభ ఎన్నికలు 2019: బెంగాల్లో పోలింగ్ హింసాత్మకం,బాబుల్ సుప్రియో కారు ధ్వంసందేశవ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తయ్యింది. మూడువిడతలకు సంబంధించిన ఓటర్ల తీర్పు ఈవీఎం… Read More
వడ్డీలేని పంటరుణాల పథకం ఉన్నట్టా..? లేనట్టా..? రైతన్నలకు నోటీసులిస్తున్న బ్యాంకులు..!!హైదరాబాద్: మరో నెల రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు అప్పుల బాధలు మొదలయ్యాయి. పాత పంట రుణాల బకాయిలను వడ్డీతో సహా కట్టాలని అన్నదా… Read More
ఇంటర్ అక్రమాలపై చర్యలు షురూ.. ఇద్దరిపై మొదటి వేటు వేసిన బోర్డ్ !ఇంటర్ విద్యార్థుల అక్రమాలపై చర్యలు చేపట్టింది ఇంటర్ బోర్డు . ఈనేపథ్యంలోనే ఇద్దరు ఉపాధ్యాయులపై వేటు వేసింది. ముఖ్యంగా 99 మార్కులకు గాను 00 మార్కులు వేస… Read More
0 comments:
Post a Comment