సంవత్సర కాలంగా పాకిస్థాన్ 2050 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిందని, ఆ కాల్పుల్లో మొత్తం 21 మంది భారతీయులు మృత్యువాత పడ్డారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నియంత్రయణ రేఖ వెంట అప్రజాస్వామికంగా కాల్పుల ఉల్లంఘనలు చేసిన వివరాలను పాకిస్తాన్కు సైతం తెలిపినట్టు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిష్ కుమార్ ఆదివారం తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NfZ8IS
2050 సార్లు కాల్పులు జరిపిన పాకిస్తాన్, 21 మంది భారతీయుల మృతి..
Related Posts:
CWCలో ఊహించిన ట్విస్ట్: సారధిగా సోనియా గాంధీ కొనసాగింపు - నేతల ఒత్తిడి వల్లే?నాయకత్వ మార్పు, పార్టీ ప్రక్షాళన అంశాలే ప్రధాన అజెండాగా కొనసాగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో అందరూ ఊహించిన పరిణామమే చోటుచేసుకుంది.… Read More
సోనియా గాంధీకి నెత్తుటి లేఖ - కొత్త అధ్యక్షుడు ఖాయం - 7గంటల సీడబ్ల్యూసీలో కీలక నిర్ణయాలుఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వార్తలు పతాక శీర్షికలకెక్కాయి. సోమవారం నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో అనూహ్య పరిణ… Read More
కరోనా బారిన మైనర్లు... 34.7శాతం మంది.... సెరాలజికల్ సర్వే షాకింగ్ రిపోర్ట్...తాజా ఢిల్లీ సెరాలజికల్ సర్వే ఫలితాలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. 5-17ఏళ్ల వయసు వారిలోనే ఎక్కువగా యాంటీబాడీస్ని గుర్తించినట్లు సర్వే వెల్లడించింది… Read More
Congress: జేజమ్మకు జై, ఖార్గే, చినబాబుకు జై, సిద్దూ, రచ్చ మామూలుగా లేదు, ట్విట్ కు ట్విట్... అంతే!బెంగళూరు/ న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పు కోరుతూ ఆ పార్టీ నేతలు సోనియా గాంధీకి స్వయంగా రాసిన నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్… Read More
ఏపీలో ఆ గ్రామానికి వస్తా: సోనూ సూద్, దేశానికే వారు స్ఫూర్తినిచ్చారంటూ ప్రశంసముంబై/విజయనగరం: కరోనా కష్ట కాలంలో అనేక వేల మందికి తన వంతుగా సాయం చేసి రియల్ హీరోగా మారిపోయిన ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ తన దాతృత్వాన్ని కొనసాగిస్తున్… Read More
0 comments:
Post a Comment