Sunday, September 15, 2019

డెంగ్యూ జ్వరాలు తక్కువే.. ప్రతిపక్ష నేతల రాద్ధాంతం.. అసెంబ్లీలో ఈటల

హైదరాబాద్ : తెలంగాణలో డెంగ్యూ జ్వరాల తీవ్రత తక్కువగానే ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆరోగ్య శాఖకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. విష జ్వరాలు ప్రబలుతుంటే ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన విపక్ష నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో విష జ్వరాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O4Wi8P

Related Posts:

0 comments:

Post a Comment