హైదరాబాద్ : తెలంగాణలో డెంగ్యూ జ్వరాల తీవ్రత తక్కువగానే ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆరోగ్య శాఖకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. విష జ్వరాలు ప్రబలుతుంటే ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన విపక్ష నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో విష జ్వరాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O4Wi8P
డెంగ్యూ జ్వరాలు తక్కువే.. ప్రతిపక్ష నేతల రాద్ధాంతం.. అసెంబ్లీలో ఈటల
Related Posts:
కశ్మీర్లో జోక్యం చేసుకోవాలని చూస్తున్న చైనా... పావుగా పాకిస్తాన్ను వాడుకుంటోందా..?చైనా పాకిస్తాన్లకు మధ్య డ్రాగన్ కంట్రీ నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్ దేశ భద్రతకు ముప్పు అని భారత్ భావిస్తోంది. అదేసమయంలో చైనా సైన్యం ఆ దేశ సరిహద్దు… Read More
ఆపరేషన్ స్టార్ట్.. ఇద్దరు ఉగ్రవాదులు ఖతంఢిల్లీ : న్యూటన్ మూడో సిద్ధాంతం అమలుచేసేందుకు భారత సైన్యం సిద్ధమైంది. చర్యకు ప్రతీకార్య చర్య మొదలుపెట్టింది. పుల్వామాలో 40 మందికి పైగా జవాన్లను పొట్టన… Read More
సిరియా నుంచి సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోండి.. లేదంటే: ట్రంప్ వార్నింగ్వాషింగ్టన్: అంతర్గత కలహాలు, దాడులతో అల్లకల్లోలానికి గురైన సిరియాకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. ఆ దేశ ప్రజల్ల నైతిక స్థైర్యాన… Read More
బీజేపీ, శివసేన మధ్య కుదరనున్న పొత్తు ..? ప్రకటనే తరువాయి .. సీఎం అభ్యర్థిత్వంపైనే పీఠముడిన్యూఢిల్లీ : ఒకేగూటి పక్షులు బీజేపీ, శివసేన మళ్లీ ఒక్కటయ్యే అవకాశం కనిపిస్తోంది. గత 22 ఏళ్లుగా కలిసి ఎన్నికల్లో పోటీచేసినా .. ఈ రెండు పార్టీలు .. 2014… Read More
ఖమ్మంలో \"కమ్మ\"ని పోరు..! నువ్వా నేనా అనుకుంటున్న మాజీ ఎంపీలు..!!ఖమ్మం/ హైదరాబాద్ : ఖమ్మం ఎంపీ సీటు రసకందాయంలో పడింది. స్థానికులే కాకుండా స్థానికేతరులు సైతం అక్కడి టికెట్ పై ఆశలు పెట్టుకోవడం ఒక ఎత్తైతే అక్క… Read More
0 comments:
Post a Comment