రియాద్: సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరాంకోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ.. భారీగా చమురు శుద్ధి ప్రక్రియ నిలిచిపోయిందని కంపెనీ చీఫ్ అమిన్ నాసర్ వెల్లడించారు. దాదాపు సగానికిపైగా 5.7 మిలియన్ బ్యారెళ్ల చమురు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UTdEqG
Sunday, September 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment