Monday, February 15, 2021

ఎట్టకేలకు లాభాల్లో ఏపీఎస్‌ఆర్టీసీ-15 ఏళ్ల తర్వాత- జగన్‌ దూరదృష్టి అంటూ సాయిరెడ్డి ట్వీట్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి నష్టాల బాటలోకి వెళ్లిన ఏపీఎస్ ఆర్టీసీ ఆ తర్వాత తిరిగి కోలుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆర్టీసీని నష్టాలు వెంటాడాయి. అలాగే ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి విడిపోయిన టీఎస్ఆర్టీసీని కూడా నష్టాలు వీడలేదు. అయితే తాజాగా కరోనా తర్వాత తీసుకున్న చర్యలతో ఏపీఎస్ఆర్టీసీ లాభాల బాటలోకి వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dgD5Om

Related Posts:

0 comments:

Post a Comment