ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారి నష్టాల బాటలోకి వెళ్లిన ఏపీఎస్ ఆర్టీసీ ఆ తర్వాత తిరిగి కోలుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆర్టీసీని నష్టాలు వెంటాడాయి. అలాగే ఏపీఎస్ఆర్టీసీ నుంచి విడిపోయిన టీఎస్ఆర్టీసీని కూడా నష్టాలు వీడలేదు. అయితే తాజాగా కరోనా తర్వాత తీసుకున్న చర్యలతో ఏపీఎస్ఆర్టీసీ లాభాల బాటలోకి వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dgD5Om
ఎట్టకేలకు లాభాల్లో ఏపీఎస్ఆర్టీసీ-15 ఏళ్ల తర్వాత- జగన్ దూరదృష్టి అంటూ సాయిరెడ్డి ట్వీట్
Related Posts:
పాకిస్తాన్లో హిందూ దేవాలయంపై దుండగుల దాడి, ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధానికరాచీ: పాకిస్తాన్లో మతోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. సింధ్ ప్రావిన్స్లోని హిందూ దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. హిందూ పవిత్ర గ్ర… Read More
జనసేన కోసం వందల కోట్లు వదిలేసి..: 2ఏళ్ల షరతుపై 25శాతమూ వదిలేసి.. ఎవరీ శేఖర్ పులి?అమరావతి: ఎన్నారై పులి శేఖర్ జనసేన పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్… Read More
అసంతృప్త తోట త్రిమూర్తులు, కాపు నేతలతో ఆమంచి భేటీ: జనసేన వైపు వీరిద్దరు వెళ్తారా?అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఏ పార్టీలో చేరుతారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతారా? అనే చర్చ … Read More
ఉద్యోగులకు శుభవార్త : ఎన్నికలకు ముందే : అశోక్బాబు కు ఎమ్మెల్సీత్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెబుతామని ఏపి ము ఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. … Read More
కంపెనీ సీఈవో మరణించాడు.. పాస్వర్డ్లు తెలియవు: వేల కోట్లు బ్లాక్.. ఏం జరిగిందంటే?వాషింగ్టన్/ఒట్టావా: క్రిఫ్టోకరెన్సీకి చెందిన అకౌంట్ పాస్వర్డ్ తెలిసిన ఓ కంపెనీ సీఈవో కన్నుమూశాడు. దీంతో ఆ కంపెనీకి చెందిన 137 డాలర్లు బ్లాక్ అయ్యాయి.… Read More
0 comments:
Post a Comment