ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారి నష్టాల బాటలోకి వెళ్లిన ఏపీఎస్ ఆర్టీసీ ఆ తర్వాత తిరిగి కోలుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆర్టీసీని నష్టాలు వెంటాడాయి. అలాగే ఏపీఎస్ఆర్టీసీ నుంచి విడిపోయిన టీఎస్ఆర్టీసీని కూడా నష్టాలు వీడలేదు. అయితే తాజాగా కరోనా తర్వాత తీసుకున్న చర్యలతో ఏపీఎస్ఆర్టీసీ లాభాల బాటలోకి వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dgD5Om
ఎట్టకేలకు లాభాల్లో ఏపీఎస్ఆర్టీసీ-15 ఏళ్ల తర్వాత- జగన్ దూరదృష్టి అంటూ సాయిరెడ్డి ట్వీట్
Related Posts:
నిమ్మగడ్డ వద్దంటోన్నా: పంచాయతీల్లో ఏకగ్రీవాల జోరు: అత్యధికం.. అత్యల్ప జిల్లాల లిస్ట్ ఇదేఅమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలు, వేస్తోన్న వ్యూహాలు కొంతమేర… Read More
టాయిలెట్లో కుక్క,చిరుత... ఏడు గంటలు రెస్క్యూ ఆపరేషన్... చివరకు ఏం జరిగిందంటే...కర్ణాటకలోని బిలినెళ్లి అనే గ్రామంలో గమ్మత్తయిన ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి టాయిలెట్లో వీధి కుక్కతో పాటు చిరుతపులి కనిపించింది. ఉదయాన్నే టాయిలెట్కు వె… Read More
శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం అంటే ఏమిటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
బీజేపీ-జనసేన మధ్య `బీసీ ముఖ్యమంత్రి` చిచ్చు: జన సైనికుల ఆశలు ఆవిరేనా?అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో పొత్తు పార్టీలుగా గుర్తింపు పొందిన బీజేపీ-జనసేన మధ్య సన్నిహిత సంబంధాలు లేవనే విషయం మరోసారి రుజువైనట్టు కనిపిస్తోంది. పవన్… Read More
జగన్పై ఫిర్యాదుల వెల్లువ -త్వరలో ఏపీకి అమిత్ షా -కేంద్ర హోం మంత్రితో వైసీపీ ఎంపీ రఘురామ భేటీఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కారు తీరు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహార శైలిపై కేంద్రంలోని మోదీ సర్కారుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుధవారం నాడు గంటల వ్య… Read More
0 comments:
Post a Comment