అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలు, వేస్తోన్న వ్యూహాలు కొంతమేర ఫలితం ఇస్తున్నట్టే కనిపిస్తోంది. వైఎస్సార్సీపీయేతర రాజకీయ పార్టీలన్నీ ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తోన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో దాని ప్రభావం పెద్దగా పడట్లేదు. ఏకగ్రీవాలను తాము ప్రోత్సహించట్లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తోన్న ప్రకటనలను గ్రామస్తులు పట్టించుకోనట్టే. తొలిదశ పోలింగ్ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసేసరికి ఏకగ్రీవాలు తేలాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oQzWXE
నిమ్మగడ్డ వద్దంటోన్నా: పంచాయతీల్లో ఏకగ్రీవాల జోరు: అత్యధికం.. అత్యల్ప జిల్లాల లిస్ట్ ఇదే
Related Posts:
భారత్ - నేపాల్ సంబంధాలు అసాధారణమైనవి: రాజ్నాథ్ సింగ్న్యూఢిల్లీ: భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. … Read More
ఈఎస్ఐ స్కామ్ లో తండ్రీ కొడుకులకు వాటా .. వచ్చే ఏడాది మహానాడు జైల్లోనే : వైసీపీ నేతల ధ్వజంఏపీలో ఈఎస్ఐ స్కామ్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడంతో టిడిపి నేతలు వైసీపీ… Read More
వారు నోరువిప్పుతారనే .. కుడితిలో పడ్డ ఎలుకల్లా చంద్రబాబు,లోకేష్ లు : రోజా ఫైర్తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ పై నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా సెల్వమణి సెటైర్లు వేస్తున్నారు. చిన్న అవకాశం దొ… Read More
మానస సరోవరం భూలోక కైలాసండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
పోతిరెడ్డి పాడు వివాదం.. కేసీఆర్-జగన్ చీకటి ఒప్పందాలు... కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చీకటి ఒప్పందాలు చేసుకున్నారని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. జ… Read More
0 comments:
Post a Comment